వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడీయన. చిత్తూరు జిల్లానే కాదు రాయలసీమ మొత్తాన్ని జగన్ ప్రభావితం చేయడంలో వీరి పాత్ర ఎంతైనా ఉంది.
పార్లమెంట్ సభ్యునిగా చిత్తూరు, ఆంధ్రప్రదేశ్, తెలుగు వారి గోడును పార్లమెంట్ లో చాలా అర్థవంతంగా వినిపించారీయన...25 ఎంపీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్థానాల కంటే దాదాపు లక్ష ఓట్ల పై చిలుకు మెజార్టీతో నెగ్గబోతున్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. వారికివే ఇండియాహెరాల్డ్ గ్రూప్ యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు.