ప్రజలు ఎర్రోళ్లు...పిచ్చోళ్లు అని కొంత మంది నేతలు అంటున్న విషయం బాహాటంగానే వింటున్నాం...అవును ప్రజలు వెర్రోళ్లూ..పిచ్చోళ్లు కనుకన తమకు అన్యాయం చేస్తున్న..నేతలకు మొన్నటి ఫలితాల్లో చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు.  కటౌట్ ఉంటే సరిపోదు..కంటెంట్ కూడా కావాలని నిరూపించారు. 

ఛరిష్మాతో..భయపెట్టి..మభ్యపెడితే ఓటర్లు బుట్టలో పడరని మరోసారి నిరూపించారు..అందుకే దేశ వ్యాప్తంగా మోదీ..ఏపిలో జగన్ ని గెలిపించారు.  నేడు మోదీతో వైఎస్ జగన్ సమావేశం సందర్భంగా జగన్ ని ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు నరేంద్ర మోదీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: