వైఎస్ జగన్ సర్కారు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. వృద్దాప్యం, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, కిడ్నీ వ్యాధి గ్రస్తులు, హెచ్ఐవీ బాధితులకు జగన్ సర్కారు పింఛన్ ఇస్తోంది.


గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కారు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించడం సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.. అలాగే విభిన్న వర్గాలకూ జగన్ సర్కరు చేయూత ఇస్తోంది.


అయితే ఈ పింఛన్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలని చాలా మందికి సందేహాలు ఉండొచ్చు.. ఏ ఫార్మాట్ లో దరఖాస్తు సమర్పించుకోవాలో తెలియక పోవచ్చు. అందుకే.. కింద వైఎస్సార్ పింఛను కానుక దరఖాస్తు ఫారమ్ ఇక్కడ అందిస్తున్నాం.




మరింత సమాచారం తెలుసుకోండి: