కొన్ని సంఘటనలు యాధృచ్చికంగా జరిగినా ఒక్కోసారి అవి ఔరా అనిపిస్తుంటాయి.  సినీ, రాజకీయాల్లో ఇప్పుడు వారసులు వస్తున్నారు..ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందిన విషయం తెలిసిందే.  ఇప్పుడు ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఇలాంటిందే మరో నాయకుడి విషయంలో కూడా జరిగింది. 

శాఖ జిల్లాలో మరొక తండ్రీ కొడుకులు ఒకే పదవి అలంకరించిన అందర్నీ  ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటంటే ఇదివరకు వుడా చైర్మన్గా గా స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి విశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

ప్రస్తుతం వుడా ని పేరు మార్చి రూపాంతరం చెందింది అయితే అదే  VMRDAచైర్మన్ పదవికి సత్యనారాయణ కుమారుడు శ్రీనివాస్ గారు నియమితులు కావడం అందరికీ కి ఆనందం కలిగించింది ఎందుకంటే తండ్రి చేసిన పదవి కొడుకు కూడా చేపట్టడం అరుదుగా జరిగే విశేషం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ కి ఈ పదవి ఇవ్వటం సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది


మరింత సమాచారం తెలుసుకోండి: