ఆగష్టు 28 వ రోజున జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుంద్దాం.ఇదే సందర్భంలో ఈ రోజున పుట్టిన వారిని గుర్తు చేసుకుంటూ.. మృతి చెందిన వారిని ఒకసారి స్మరించుకుంద్దాం..జరిగిన సంఘటనలను పరిశీలిస్తే..1709: మీడింగు పంహెబా మణిపూర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు., 2017: ఆగష్టు 28 న భారత సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బాద్యతలు స్వీకరించారు.
అదే విధంగా ఈ రోజు జననాలను చూస్తె..1749  వ సంవత్సరంలో జర్మనీ రచయిత  గేథే జన్మించారు. అయన 1832 లో మృతి చెందారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మరియు భారత పార్లమెంట్ సభ్యుడు దాట్ల సత్యనారాయణ రాజు 1904 లో జన్మించారు. భారతీయ సితార్ వాదకుడు విలాయత్ ఖాన్ 1928 లో   జన్మించారు. అయన  2004 లో మరణించారు.





తెలుగు, తమిళం, మలయాళ గాయని, రేడియో కళాకారిణి ఎ.పి. కోమల 1934 లో జన్మించారు.  ప్రముఖ దక్షిణభారత చలన చిత్ర నటి డబ్బింగ్ జానకి 1949 లో జన్మించారు. తెలుగు సినిమా నటుడు సుమన్1959.లో జన్మించారు. కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్ ఫాదర్ రవి శేఖర్ 1967 లో జన్మించారు. ఈయన ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు.ఒక అమెరికన్ సాంకేతిక అధికారి, ఉద్యమకర్త, మరియు రచయిత షెరిల్ శాండ్‌బర్గ్ 1969 లో జన్మించారు. బ్రిటిష్ పాప్ గాయని చెర్ల లాయిడ్ 1993 లో జన్మించారు.




చరిత్రలో ఈ రోజు మృతి చెందిన వారిని వివరాలను పరిశీలిద్దాం.. ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త భమిడిపాటి కామేశ్వరరావు 1958 లో మరణించారు. ఆయన  1897 లో జన్మించారు. ప్రముఖ రాజకీయ నాయకుడు  చీకటి పరశురామనాయుడు 1988.లో మరణించారు. ఈయన 1910 లో జన్మించారు. రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు డి.వి.నరసరాజు 2006:లో మరణించారు. ఆయన 1920 లో జన్మించారు. తెలుగు సినిమా నిర్మాత బి.సత్యనారాయణ 2015 లో మృతిచెందారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: