1.   ఎదురుదెబ్బ-2... జగన్ ముందు జాగ్రత్త...

వైసీపీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి పోలవరం విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు. గత టీడీపీ ప్రభుత్వం పోలవరంలో అవినీతికి పాల్పడిందని, ఎక్కువ ధరలకు కాంట్రాక్టరులకు పనులు అప్పగించారని ఆరోపిస్తూ.. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2UiVG0N


2. అమిత్‌ షా నెక్ట్స్‌ టార్గెట్‌ వీరే..

అమిత్ షా..రాజకీయ వ్యూహాలు పన్నడంలో ధిట్ట. తన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్ధులని చిత్తు చేస్తూ...బీజేపీకి ఎలాంటి ఫలితాలు అందించారో అందరం చూశాం. అయితే మొన్నటివరకు రాజకీయ వ్యూహాల్లో దూసుకెళ్లిన అమిత్ షా తొలిసారి కేంద్ర మంత్రి అయ్యి పాలనలో కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/325xn99


3.  తగ్గే ప్రసక్తే లేదు .. పోలవరం విషయంలో జగన్ !

పోలవరం విషయంలో కేంద్రం ఎంత చెప్పినా జగన్ వినే టట్లు కనిపించడం లేదు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముందుకు పోవాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఒక పక్క కోర్టులో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలిన ఎక్కడ తగ్గడం లేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2U83277


4. ఏపీలో జ‌గ‌న్ మార్క్ పాల‌న‌... మూడు నెల‌లు పేద‌ల‌కు పండుగే

వ‌చ్చే మూడు నెల‌లూ రాష్ట్రంలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన‌నుందా?  రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో ప్ర‌జ‌ల్లో ఆనందా ల హ‌రివిల్లు ఏర్ప‌డ‌నుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజకీయ పండితులు... పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/343xB2f


5. టీటీడీ బోర్డులో దిల్ రాజు..?

అనేక సినిమాలు తీసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తిరుమల తిరుపతి దేవష్తానం బోర్డ్ మెంబర్ గా నియమితులు అవుతారని ప్రచారంలో ఉంది. తెలంగాణా కోటాలో అయన్ని నియ‌మించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ సరికే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2zqSMgG


6. జగన్ మరిన్ని సంచలన నిర్ణయాలు...?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2HoHAph


7. అగ్రిగోల్డ్ భాదితులని ఆదుకోవడానికి సిద్దమైన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందే తడువు , ప్రజాపాలనలో తలమునకలై ప్రజలకి అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తూ ముందుకుపోతున్నాడు.  పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2zmUXSu


8. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు చుట్టూ మరో వివాదం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కే ట్యాక్స్‌.. తిరుపతికి పాకింది. రుయా ఆస్పత్రిలో కోడెల కుమారుడు తన బినామీ ద్వారా కోట్ల రుపాయలను నొక్కేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2L0ia3C


9.జ‌గ‌న్ కేబినెట్ నుంచి ఇద్ద‌రు ఔట్‌..!

పీ ముఖ్య‌మంత్రి కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా..? త‌న కేబినెట్ నుంచి ఇద్ద‌రు మంత్రుల‌ను ప‌ద‌వుల నుంచి త‌ప్పించే ఆలోచ‌న‌లో ఉన్నారా..?    ఆ ఇద్ద‌రు మంత్రులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరే ఇందుకు కార‌ణ‌మా...? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2ZnLcmr


10. పాఠాలు చెప్పవలసిన చోట సెక్స్ పాఠాలు చెబుతూ టార్చర్..

తల్లిదండ్రులను వదిలి ఎక్కడో పాఠశాలలో ఇంటికి దూరంగా చదువుకునే అమ్మాయిల పరిస్దితి గురించి చెప్పవలసిన అవసరం లేదు.చదువుకునే చోటే,టీచర్ ను తల్లి దండ్రులుగా,గురువులుగా,తోటి విధ్యార్ధులను అన్నచెల్లెల్లుగా,అక్కతమ్ముళ్లుగా భావించుకొంటారు.   పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @   https://bit.ly/2HwFeVc


మరింత సమాచారం తెలుసుకోండి: