1. బాబు పాలనలో మరో అవినీతి బాగోతంపై జగన్ విచారణ ?
వైసీపీ అధినేత జగన్ సీఎం అయిన తర్వాత.. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలోని అవినీతిని టార్గెట్ చేశారు. గతంలో ఏ కోర్టూ తాను అవినీతి చేశానని ధ్రువీకరించకపోయినా.. లక్ష కోట్లు తిన్నాడంటూ ప్రచారం చేసినందుకు జగన్ టీడీపీపై పీకలదాకా కోపంతో ఉన్నారేమో..
మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @
https://bit.ly/2zFicHE
2. పవన్ కల్యాణ్.. ఆ లాజిక్ ఎలా మిస్సవుతున్నాడు..?
రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్ పర్యటించారు. రాజధాని మార్పును ఒప్పుకోబోమంటున్నారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదంటూ సెటైర్లు వేస్తున్నారు.
మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @
https://bit.ly/2ZC5IPx
3. మనిషి గుట్టు విప్పుతున్న పుర్రె.. అసలు నిజం బయటపడుతుందా?
మనిషి ఎక్కడ ఎలా పుట్టాడు అనే దానిపై ఎన్నో పరిశోధనలు జరిగాయి.. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఖచ్చికంగా ఇక్కడి నుంచే మనిషి పరిణామ క్రమం మొదలైంది.. ఇక్కడే మొదటి మనిషి ఆవిర్భాగం జరిగింది అనే విషయాన్ని ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు.
మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @
https://bit.ly/2NEBPYt
4. కర్ణాటక ట్రబుల్ షూటర్కే ట్రబుల్స్...అమిత్షా ఇంకో స్కెచ్
కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్కు ట్రబుల్స్ మొదలయ్యాయి. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. కర్ణాటకలో జరిగిన పవర్ గేమ్లో గత ఏడాది బీజేపీ అధిష్టానం అనేక వ్యూహాలు పన్నినప్పటికీ...
మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @
https://bit.ly/2ZsljSr
5. దీపై విమర్శలు..పాక్ మంత్రికి కరెంటు షాక్
కాకతాళీయమే కావచ్చు కానీ...భారత్ విషయంలో పాకిస్థాన్కు ఊహించని షాక్ తగులుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్తో పాకిస్థాన్ దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచేసుకున్న విషయం విదితమే. పాకిస్థాన్, భారత్ మధ్య అక్టోబర్లో యుద్ధం జరుగొచ్చని ఇటీవల రైల్వే మంత్రి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @
https://bit.ly/30N56Ur
6. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సెల్ఫ్ డబ్బా వొద్దు చంద్రబాబు ..!
వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు.
మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @
https://bit.ly/2HCNTFT
7. నా కూతురిని చంపేయండి అంటూ ఓ తల్లి ఆవేదన..!
తన కూతురు ను మెర్సీ కిల్లింగ్ తో చంపేందుకు అనుమతివ్వాలని ఓ తల్లి గవర్నర్ కు విన్నవించుకుంది. విజయవాడ లో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనంగా మారింది.
మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @
https://bit.ly/2Pu4HFn
8. క్వార్టర్లి రిజల్ట్ : ప్రతిపక్ష నేతగా కూడా ఫెయిలయ్యారా ?
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పరిస్ధితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రతిపక్ష నేత పాత్రను సమర్ధవంతంగా పోషించటంలో కన్నా ప్రతి విషయంలోను జగన్మోహన్ రెడ్డిని ఎలా అన్ పాపులర్ చేయాలన్న విషయం మీదే మొత్తం ధ్యాసం పెడుతున్నారు.
మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @
https://bit.ly/2zED0ie
9. టీడీపీ ఇసుక కామెడీ... వైసీపీ రివర్స్ పంచ్లు..?
తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సమస్యపై ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. ఇసుక దొరక్క కూలీలు పస్తుంటున్నారని.. భవన నిర్మాణ రంగంలో స్తబ్దత వచ్చిందని.. ఇసుక ధర అమాంతం పెరిగిందని మండిపడ్డారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @
https://bit.ly/2ZHg2l4
10. జగన్ డేరింగ్ స్టెప్.. అందుకే టీడీపీ తొందర పడిందా..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మూడు నెలల కాలం పూర్తి చేసుకోక ముందే.. ప్రతిపక్ష తెలుగుదేశం ఆందోళనలతో హోరెత్తిస్తోంది. ఈ ప్రభుత్వం వేస్ట్ అంటూ ఊదరగొట్టేస్తోంది.
మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @
https://bit.ly/2HDEL3A