1.  ఇక వాళ్ల ఇళ్లలో దేవుడి ఫోటో పక్కన... జగన్ ఫోటో ఖాయం..?
ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేందుకు రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించిన అధ్యయన కమిటీ సీఎం జగన్ కు నివేదిక సమర్పించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lQG7js


2. అఙాతం వీడనున్న టీడీపీ నేత...? అజ్ఞాతం
ఎంపీడీవోపై దౌర్జన్యం చేసారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత కూన రవికుమార్ అఙాతం వీడబోతున్నారని తెలుస్తుంది. బెయిల్ కోసం కూన రవికుమార్ హైకోర్టును ఆశ్రయించటం జరిగింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lB0GAg


3. జ‌గ‌న్ స‌ర్కార్ డెసిష‌న్‌... టీడీపీ నేత‌ల‌ గుండెళ్లో గుబేల్‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌దావ‌ర్తి భూముల ర‌గ‌డ అంతా ఇంతా కాదు. ఈ భూములు రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లే సృష్టించాయి. స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హ‌రం టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ న‌డుమ ఓ యుద్ధాన్ని త‌లిపించేలా జ‌రిగిందంటే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క‌మాన‌దు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lyhXdt


4. సీఎం పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సీఎల్పీ నేత
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఖర్మకు ఈ ముఖ్యమంత్రి దొరికాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి  తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంనాటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ltw5ER


5.  ఆడారి రాక‌తో వైసీపీలో కొత్త ముస‌లం..!
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం... అధికారంలో ఉన్నంత సేపు టీడీపీలో చేరిన నేతలు..ఇప్పుడు అధికారం వైసీపీలోకి వచ్చేసరికి అందులోకి వెళ్ళేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lxkBjP


6. కరీబియన్ లో బీభత్సం సృష్టించిన డోరైన్​ తుపాను..
కరీబియన్​ దేశం బహమాస్​లో డోరైన్​ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి జనజీవనం స్తంభించింది. బలమైన ఈదురు గాలులకు ప్రజలు విలవిలలాడుతున్నారు. తుపాను వల్ల ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విపత్తు వల్ల 13వేల నివాసాలు ధ్వంసమయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lZrTgx


7.  అక్క‌డ జ‌గ‌న్ టార్గెట్‌.... ఏం జ‌రుగుతోందంటే...
తాను ప్రారంభించ‌నున్న ప‌థ‌కాల్లో కీల‌క‌మైన నాణ్య‌మైన బియ్యం, కంటివెలుగు వంటి ప‌థ‌కాల‌ను ఉత్త‌రాంధ్ర నుంచే ప్రారంభించాల ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ముఖ్యంగా శ్రీకాకుళం కిడ్నీ బాధితుల‌కు సూప‌ర్ స్పెషాలిటీ నిర్మించేందుకు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kh7djC


8.  రాజకీయాల కంటే వ్యాపారాలే ముఖ్యం .. నారాయణ తేల్చేసినట్టేనా ?
రాజధాని వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే నానా హంగామా చేస్తుంది. కానీ టీడీపీ పార్టీలో రాజధాని కమిటీ అధ్యక్షుడిగా పని చేసిన నారాయణ మాత్రం నోరు మెదపటం లేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lRsS1Z


9.  జగన్ ఆర్టీసీ దెబ్బకు.. కేసీఆర్ విలవిల..? ఇప్పుడేం చేస్తారో..?
అదేంటి జగన్ తో కేసీఆర్ కు లింకేటి..? జగన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటే మాత్రం అది కేసీఆర్ కు ఎలా ఎఫెక్టవుతుంది.. అనుకుంటున్నారా.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయినా కొన్ని సమస్యలు మాత్రం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి.  పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2lCkLGl


10. జగన్ దెబ్బకు దిగొచ్చిన పీఎంవో
పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి విషయమై ప్రధానమంత్రి కార్యాలయం దిగొచ్చింది. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టాలని జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్న విషయం అందరూ చూస్తున్నదే. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2k1Mtfu


మరింత సమాచారం తెలుసుకోండి: