1.  ముప్పై వేల కోట్లకు పైగా అప్పు పడిన తెలంగాణా సర్కార్..!
రాష్ట్రంలో కీలక పథకాలకు పెండింగ్ బకాయిలు పేరుకుపోయాయి. కొత్త ప్రాజెక్టులు పక్కన పెడితే కనీసం సంక్షేమ పథకాలకూ బిల్లులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ముప్పై వేల కోట్లకు పైగా సర్కార్ అప్పు పడింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lY5v6X


2. ఎమ్మెల్యేలు, ఎంపీల మీద జగన్ డేగ కన్ను...!!
పార్టీలో ఎవరు ఏం చేస్తున్నారన్న దానితో పాటు,  ఏం జరుగుతోంది అన్న దానిపైన జగన్ ఎప్పటికపుడు  చెక్ చేస్తున్నారా.  తేడా వస్తే  తనకు సన్నిహితులైన వారిని సైతం జగన్ పక్కన పెడుతున్నారా.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2m4cT0O


3. ముంబై మెట్రో మూడో దశ ప్రారంభించిన ప్రధాని మోదీ
మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో మెట్రో రైల్ మూడో దశ ను ప్రారంభించారు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భోగిలతో ఈ మూడో దశ మెట్రో రైల్  ముంబైలో పరిగెత్తడం ఉంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ky7MFG


4. రాజన్న రాజ్యం సాధ్యమేనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా జగన్ 100  రోజుల  పదవి కాలం పూర్తి చేసుకున్నారు. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాతి కాలం నుండి సి ఎం అవ్వాలన్న జగన్ దృఢ సంకల్పం ఏ ఎన్నికల్లో నెరవేరింది ఒక దశాబ్ద కాలం... మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2k8q00k


5.  కేసీఆర్ .. చిత్రాలన్నీ ఏడు రోజుల్లో తొలిగించెయ్యి ..
పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో ప్రస్తుతం నిర్మిస్తున్న దేవాలయ స్తంభాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ చిహ్నం కారు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల చిత్రాలను చెక్కిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lE8P78


మరింత సమాచారం తెలుసుకోండి: