1. తెలుగు రాష్ట్రాల్లో నిండు కుండలను తలపిస్తున్న జలాశయాలు
తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయ్. శ్రీశైలం ప్రాజెక్టు జలసిరిని సంతరించుకుంది. కర్ణాటక ఎగువ  ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద నీటి రాకపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2N3hCtv


2.  ఏపీ బీజేపీలో అప్పుడే కుమ్ములాట‌లు షురూ...!
ఏపీలో బీజేపీ ప్రస్తుతం కలగూరగంపలా మారిపోయింది. ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు ఇప్పుడు బిజెపిలో చేరుతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీలకు చెందిన నేతలను...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2BEHtSY


3. చంద్రబాబు దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపించండి... విజయసాయి రెడ్డి
వైసిపి ప్రధాన కార్యదర్శి పార్లమెంటు సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు  తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తారన్న విషయం తెలిసిందే. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2Pa15GD


4.  బాబోరి ఊస‌ర‌వెల్లి బుద్ధి చూశారా.... వైఎస్‌పై మాట మార్పు వెన‌క‌...!
ఊస‌ర‌వెల్లి రంగులు ఎందుకు మార్చుతుందో తెలియ‌దు. ఊస‌ర‌వెల్లి ప్ర‌మాదం వ‌స్తుందంటే వెంట‌న ఆ ప్రాంతానికి త‌గిన విధంగా త‌న రంగును మార్చుకుంటుంది.. తిండిని  సంపాదించుకునే క్ర‌మంలో ఆకులో ఆకై.. పువ్వులో పువ్వై.. అదే రంగులోకి మారి వ‌చ్చేపోయే కిట‌కాల‌ను తిని బ‌తుకుతుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2W51wUa


5.  తగ్గేదే లేదు... 26 డిమాండ్లు పరిష్కరించాల్సిందే : అశ్వద్ధామరెడ్డి
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మొదలై 19వ రోజుకు చేరుకుంది. అయితే ఇప్పటివరకు కార్మికుల డిమాండ్లు పరిష్కారం పై కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక రాష్ట్రంలో సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. అయితే హైకోర్టు ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని సూచించింది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2MC09Js


6.  జనసేన పార్టీకి షాక్...? ఎమ్మెల్యే రాపాకకు హైకోర్టు నోటీసులు...?
2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుండి పోటీ చేసినా ఈ ఎన్నికల్లో విజయం సాధించలేదు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2pGPPHk


7.  కడపలో మరో షాక్ ఇవ్వనున్న సీనియర్ నేత ?
చేసుకున్న వాడికి చేసుకున్నంత అనే సామెత చంద్రబాబునాయుడుకు సరిగ్గా సరిపోతుంది. అధికారంలో ఉన్నపుడు ఏమి చేసినా చెల్లిపోయి.  ప్రతిపక్షంలోకి రాగానే అపుడు చేసిన పనులే ఇపుడు రివర్సవుతు మెడకు చుట్టుకుంటున్నాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/360VqZp


8.  నాగార్జున వర్శిటీ వీసీ.. 400 తప్పులు చేశారా..?
నాగార్జున యూనివర్శిటీలో వీసీ దామోదరనాయుడు అరెస్టు కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన మురళికృష్ణను కులం పేరుతో దూషించిన ఎన్‌జీ రంగా యూనివర్సిటీ వీసీ దామోదర్‌నాయుడును పోలీసులు అరెస్టు చేయడం..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2W4TjPK


9.  మోడీ, నెహ్రూ చెప్పిందేంటి..? కేసీఆర్ ఫైరింగ్..?
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్భలంతో చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు మద్దతు.. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2Jc04tW


10.  ఆర్టీసీని అలాగే మూసేస్తారా..కార్మికుల ఉద్యోగుల‌పై కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స‌హా ప‌లువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2BDmaBv


మరింత సమాచారం తెలుసుకోండి: