1. గోటితో పోయేదానికి,గొడ్డలి అవసరం అంటూ జేసీ వ్యాఖ్యలు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి గారు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో బస్సు ట్రావెల్స్ ఉన్నా,ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి కేవలం తమను మాత్రమే టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు.
https://bit.ly/2JdAfts
3. బాబు కుప్పం సీటుకే ఎసరు...? ఎమ్మెల్యేగా కూడా ఉండనీరా..!
తననే జనం మళ్ళీ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చంద్రబాబు ఈ మధ్య పదే పదే చెబుతున్నారు. తనను ఓడించినందుకు జనం బాధపడుతున్నారని కూడా ఆయన అంటున్నారు.
https://bit.ly/2MEGPv3
4.
తెలంగాణ రాష్ట్రంలో నేరస్థుల్ని పట్టుకోవటానికి సరికొత్త టెక్నాలజీ..!
ఈ మధ్య కాలంలో దొంగతనాలు, దోపిడీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి దొంగలను పట్టుకుంటున్నారు.
తెలంగాణ పోలీస్ శాఖ ప్రస్తుతం పాపిలాన్ అనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరస్థులను సులభంగా పట్టుకుంటోంది.
https://bit.ly/32C3y0u
5. మరోసారి శ్రీశైలం జలాశయం గేట్ల ఎత్తివేత ... ఇదొక రికార్డు
కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో మంగళవారం రాత్రి మూడు గేట్లు సుమారు పది అడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.
https://bit.ly/33QLXly
6. వరదలు..రేప్ ఒకటే :
ఎంపీ భార్య వ్యాఖ్యలు
రెడ్ అలర్ట్ జారీ చేసే అంత వరదలు.సోమవారం ఒక్కరోజే 20 సెం. మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదంతా...కేరళలో వరుణుడు బీభత్సం గురించి. ఎన్నికల పోలింగ్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
https://bit.ly/2Pc3ErR
7. జనాలకు కల్కీ టోపీ...ఆయనకు ఈమె టోపీ
ఎల్ఐసీ క్లర్క్గా ప్రస్థానం మొదలు పెట్టి ఎన్నో వందల ఎకరాల ఆశ్రమాలు, వందల కోట్ల రూపాయల అక్రమ సామ్రాజ్యాలను భగవంతుడి పేరుతో నిర్మించిన విజయ్కుమార్ నాయుడు అలియాస్ కల్కీ ఉదంతం ప్రజలకు టోపీ పెడితే...మరికొందరు ఆయనకు టోపీ పెట్టారనేది తాజా వార్త.
https://bit.ly/2BCO0xI
8. చంద్రబాబు ఇకనైనా బూటకపు మాటలు మానాలి : మంత్రి బొత్స
గత కొన్ని రోజులుగా
టిడిపి అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
https://bit.ly/2pIAFkK
9. చాలా రోజుల తర్వాత మళ్లీ
జగన్ నోట ఆ మాట..?
ఏపీ సీఎం వైఎస్
జగన్ నోట మళ్లీ ఆ మాట వినిపించింది. ఎన్నికలకు ముందు
జగన్ నోట పదే పదే వినిపించిన ప్రత్యేక హోదా మాట మళ్లీ తాజాగా వినిపించింది. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని
జగన్ కోరారట.
https://bit.ly/33VYyUE
10. ఆ కారు నంబర్
ap CM JAGAN... కారు ఎవరిదంటే...?
సాధారణంగా ఎవరికైనా హీరోలు లేదా రాజకీయ నాయకులపై అభిమానం ఉంటే హీరోల, రాజకీయనాయకుల బొమ్మలు అద్దాలపై వేయించుకోవడం, వారి పేర్లను రాయించుకోవడం వింటూనే ఉంటాం.
https://bit.ly/33UgUFG