దీపావళి పండుగ రోజున తెలుగుదేశం పార్టీకి,
ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేస్తున్నట్లు గన్నవరం
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ రాసిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు రాసిన లేఖలో
వంశీ రాజకీయాలకు కూడా దూరమవుతున్నట్లు ప్రకటించారు.
పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఇన్నాళ్లు పని చేశానని తన ఆవేదనను అర్థం చేసుకొని అండగా ఉంటానని చెప్పిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన
వంశీ వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.