మానవత్వం మంటకలిసింది.. కన్నా పేగులు చీల్చుకొని పుట్టిన బిడ్డలే కాల రాస్తే తల్లడిల్లిపోదా హృదయం.. స్వర్గంలో కూడా వారికి కన్నీరు అగగలవా.. ఇసుమంత కష్టం వచ్చిన కూడా వారి కళ్ళల్లో కనిళ్ళు ఆగవు.. అమ్మ అంటే అర సెకను కూడా ఆగారు. మంకు ముళ్ళు గుచ్చుకుంటే వాళ్ళ కంట్లో నీళ్లు  తిరుగుతాయి. మన నవ్వు వాళ్ళకు వెయ్యి ఏనుగుల బలం అలాంటిడి మనకు జమనిచారు అని కూడా చూడకుండా బ్రతికుండగానే సజీవ దహనం చేశారు. 


వింటుంటేనే మనకు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అలాంటిది వృద్దులు అని కూడా చూడకుండా వారిని ఈ వయసులో పసిపిల్లల్లా  చూసుకోవాల్సింది మానేసి కాటికి పంపించేశారు. కాలం మారితే మానవత్వం కూడా మంట కలుస్తుంది అంటే ఎదో అనుకున్నాము ఇప్పుడు కళ్ళముందు జరిగే ఘోరాలను చుస్తే ఎవరికైనా వాటిని నమ్మొచ్చు అనే ఆలోచన వస్తుంది. 


వివరాల్లోకి వెళితే.. ఈ మధ్య కాలంలో నేరాలకు కేరాఫ్ గా నిలుస్తుంది తెలంగాణలోని వరంగల్ జిల్లా.. ముక్కపచలారని పసిపిల్లల అత్యాచారాల నుండి..నిన్న జరిగిన తల్లి దండ్రుల సజీవదహనం వరకు అన్ని నేరాలు ఈ వరంగల్లో జరిగినవే.. ఓ వ్యక్తి అతి కిరాతకంగా సొంత అమ్మానాన్నలను కడతేర్చారు . 


ఓ వ్యక్తికి 10 ఎకరాల పొలం ఉంది ఆపొలాన్ని ఇద్దరు కొడుకులు సమానంగా పంచాడు.. కొద్దిరోజులకు మొదటి కొడుకు చనిపోయాడు. ఆ పొలాన్ని కోడలు పేరుతో రాయాలని అనుకున్నా డు. ఆ పొలం కూడా అతనికే ఇవ్వాలని గట్టిగా అడిగాడు. కానీ, ఆ పెద్దాయన నిరాకరించడంతో.. ముసలి దంపతులను మంచానికి కట్టిపడేసే తమతో ఉన్న పెట్రోల్ ను వేసి నిప్పంటించాడు. కొడుకు ధన దాహానికి వారు కాలి బూడిద అయ్యారు...సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: