1. మృతదేహంతో ర్యాలీ చేస్తా... అరెస్ట్ చేసే దమ్ముందా : ఎంపీ బండి సంజయ్
ఆర్టీసీ డ్రైవర్ రాజు చనిపోయి మూడు రోజులు అవుతూ ఉండటంతో రాజు కుటుంబ సభ్యులు అంతియ యాత్రకు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రీజర్లో సమస్యలు ఏర్పడటంతో ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు బాబు..https://bit.ly/36tlexV


2.  ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించిన సీఎం జగన్..
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలకు మరో పేరు అనిఅందరికి తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకొని ప్రజల మనసులో నిలిచిపోతుంటాడు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పధకాన్ని ప్రారంభించింది. అయితే ఇప్పటి వరుకు ఏపీకి మాత్రమే ఈ సేవలని పరిమితం చేసింది.https://bit.ly/336eWSv


3.  జగన్ కేసులో పండగ చేసుకుంటున్న టిడిపి
అక్రమాస్తుల కేసుల విచారణ నుండి మినహాయింపు కోరుతూ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పిటీషన్ను కోర్టు కొట్టేసింది. సిఎంగా ఉన్నందున తన కేసుల విచారణ నుండి తనకు వ్యక్తిగత మినహాయింపు కోరుతు నాంపల్లిలోని సిబిఐ కోర్టులో జగన్ ఓ పిటీషన్ వేశారు. https://bit.ly/2PFF6rp


4.  మరోసారి కోర్టు ముందుకు వెళ్లనున్న ఆర్టీసీ రగడ!
తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె రోజు రోజుకు తీవ్ర‌రూపం దాల్చుతోంది. ఈ సమయంలో అక్కడక్కడ సంభవించే కార్మికుల మరణాలు కూడా సమ్మెకు మరింతగా ఆజ్యం పోస్తున్నాయి. https://bit.ly/2oD1oiz


5. కిలాడీ చేతిలో దారుణంగా మోసపోయిన నిరుద్యోగులు..!
విదేశాల్లో ఉద్యోగం అంటే ఎవరికి ఆశ ఉండదు.. అటువంటి ఆశలనే సొమ్ము చేసుకుంది వరంగల్‌లోని ఓ సంస్థ. అందినకాడికి దోచుకొని బోర్డు తిప్పేసింది. నిజం ఆలస్యంగా గ్రహించిన బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..https://bit.ly/2PBueLa


6.  ఏపీ గవర్నర్ ప్రకటన.. ఎగిరిగంతేసిన గిరిజనులు
గిరిజనుల సంప్రదాయాలను కాపాడుకోవడం ఓ సవాలుగా మారిందన్నారు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్.  విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన.. https://bit.ly/2WCV479


7. ఇంతకీ ఈ ఇసుక ఎవరిది ?
ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. లేకపోతే ఒకవైపు రాష్ట్రంలో చాలామంది ఇసుక సరఫరా కాక ఇబ్బందులు పడుతుంటే ఒక్క ఎల్ అండ్ టి దగ్గరే 80 వేల టన్నుల ఇసుక ఉండటమేంటి ? https://bit.ly/338Bp1w


8.  నవంబర్ 3 నుండి చంద్రబాబుకు టెన్షనే టెన్షన్
మరో రెండు రోజుల తర్వాత నుండి అంటే నవంబర్ 3వ తేదీ నుండి చంద్రబాబునాయుడుకి టెన్షన్ పెరిగిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. నవంబర్ 3వ తేదీకి ప్రత్యేకత ఏమిటి ? https://bit.ly/2q8Xr5u


9. ఆధార్ కార్డు పరిశీలించాలని పిలిచి స్కూల్ ప్రిన్సిపాల్ ఆ బాలికపై.?
సమాజంలో రోజురోజుకీ మహిళలకు రక్షణ కరువవుతోంది. ఎక్కడికెళ్లినా మహిళలకు భద్రత లేకుండా పోతోంది. బయటికి వెళ్ళాలి అంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది మహిళలకు.https://bit.ly/34fdu0i


10.  నేటి నుంచి పోలవరం పనులు ప్రారంభం : మంత్రి అనీల్ కుమార్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు..https://bit.ly/2qb7wyO


మరింత సమాచారం తెలుసుకోండి: