గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాలకు విఓఏలు చేస్తున్న మెరుగైన సేవలను గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ సంఘాల ద్వారా వీరికి రూ. 3 వేలు పారితోషికాన్ని అదనంగా ఇచ్చి సంఘాలు ఇచ్చే జీతంతో కలిపి రూ.5 వేలు వచ్చేలా చర్యలు తీసుకోవటం జరిగింది. విఓఏల వేతనాన్ని రూ. 10 వేలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఊరూరా తిరిగి చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఉద్యోగాల నుంచే తొలగించేందుకు జగన్మోహన్రెడ్డి కుట్ర చేయటం అమానుషం.
గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాలకు విఓఏలు చేస్తున్న మెరుగైన సేవలను గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ సంఘాల ద్వారా వీరికి రూ. 3 వేలు పారితోషికాన్ని అదనంగా ఇచ్చి సంఘాలు ఇచ్చే జీతంతో కలిపి రూ.5 వేలు వచ్చేలా చర్యలు తీసుకోవటం జరిగింది. విఓఏల వేతనాన్ని రూ. 10 వేలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఊరూరా తిరిగి చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఉద్యోగాల నుంచే తొలగించేందుకు జగన్మోహన్రెడ్డి కుట్ర చేయటం అమానుషం.