మనుషులను పోలిన మనుషులు ఉండటం సహజం.. కొంతమందికి జంతువులను పోలిన పోలికలు ఉంటాయని చాలా మంది అంటారు. కొంతమంది వింతగా అంటారు. కానీ, ఈ మధ్య కాలంలో బ్రహ్మగారి చెప్పినట్లు వింతలు అన్నట్లు అదే విదంగా చాలా కనిపిస్తాయి. అందుకే ప్రపంచం ఎక్కడికి పోయింది అంటూ చాలా మంది అంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగిన వింత చుస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..
సముద్రాల్లో
జల కన్యలు ఉంటాయని చాలా మంది అంటుంటారు. ఇంకా కొంత మంది మేము చాలా సార్లు చూశామని కూడా చెబుతుంటారు. కొందరేమో
వెంకటేష్ సినిమాలో
జల కన్యలు భూమీద ఉన్నాయని అంటున్నారు. కానీ, వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అవి కేవలం పుకార్లే అని చాలా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు మనిషి ముఖాలతో చేపలున్నాయట.
అవి అందరికి కనిపిస్తున్నాయని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. దక్షణ చైనాలో మిమి అనే గ్రామంలోని చెరువులో ఈ చేపలు సంచరిస్తున్నాయట. ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న ఓ మహిళా వీడియో తీసి మరి చైనాకు సంబందించిన 'వీబో' అనే వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
చుసిన ఎవరైనా కూడా షాక్ అవ్వల్సిందే.. వింత కనిపిస్తే ఎవరైనా కూడా షాక్ అవ్వాల్సిందే..చేప కు కళ్ళు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ చెప్పినట్లు చైనాలో చేపలకు
మనిషి ముఖాలు ఉండటం ఇక్కడే చూస్తారు. ఒక మనిషికి ఎలా కళ్ళు ముక్కు చెవులు ఉంటాయో అలానే ఇక్కడ చైనా లో ఉన్న చేపలకు కూడా ఉన్నాయట.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ మనిషి ముఖం చేపలు వైరల్ అవుతున్నాయి. వ్యూస్, లైక్స్ తో పాటుగా అందరి నోట్లో నానుతుంది.ఆ వీడియో ను చూసిన వారంతా ఆశ్చార్యానికి గురవ్వడమే కాదు ఈ చేపను తినే సాహసాం ఎవరికైనా ఉందా అంటూ ఒకరికొకరు సవాల్ విసురుతూ కామెంట్లు చేస్తున్నారు. మీరు ఆ వీడియో కూడా ఓ పారి చూడండి..