జనసేన నాయకుడు
పవన్ కళ్యాణ్ తాజాగా ఏర్పాటు చేసిన
మీడియా సమావేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సమావేశంలో ఎపి సీఎం
జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ
పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలంగా మారాయి. సీఎం మితిమీరిన మాటలు దేశాన్ని బ్రష్టు పట్టించేలా ఉందని
పవన్ అన్నారు. యదా నాయక తదా నేత అన్నట్లు ఇక్కడ జరుగుతుంది. ఆయన చెడిపోవడమే కాదు, 150 మంది నాయకులను కూడా చెడగొట్టుతున్నావ్ అని
పవన్ అన్నారు.
ప్రస్తుతం
పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జగన్,
పవన్ కళ్యాణ్ ల మధ్య విమర్శల చర్చ జరుగుతున్న సంగతి తేలింసిందే.
జగన్ పవన్ ను మూడు పెళ్లిళ్లు చేసున్నావని, నలుగురు పిల్లల్ని కన్నవాని
జగన్ చేసిన వ్యాఖ్యలు చేసాడు. ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పవన్ మాట్లాడుతూ ... నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్ చేసిన వ్యాఖ్యలు సినీ , రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే,
పవన్ వ్యాఖ్యలు ఎట్ చేసున్న కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. కాగా,
పవన్ ఒక సీఎం తో మాట్లాడుతున్నారనే విషయం మర్చిపోకూడని
వైసీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. పెళ్లిళ్లు చేసుకోవడం
పవన్ కి కొత్తేమి కాదు అలాంటిది
జగన్ ను ఒక్క మాట అన్న ఊరుకోబోమని వారు అన్నారు.
విషయానికొస్తే..
పవన్ ఎప్పుడు లేని విదంగా ఈసారి అదిరిపోయే రేంజులో స్పీచ్ ఇచ్చాడు. అందుకే
పవన్ యూత్ నాయకుడు అయ్యారు అని
పవన్ ఫాలోవెర్స్ అంటున్నారు. ఏది పట్టీపట్టనట్లు వ్యవహరించే
పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా కొత్తగా వ్యవహరిస్తున్నాడు. ఒక్కసారిగా
పవన్ రాజకీయాల్లో
హీరో అయ్యాడు.