అతను డాక్టర్. అతను పని  రోగులకు సేవ చేసి వైద్యం అందించడం. కానీ అది మాని నీచానికి  పాల్పడ్డాడు. వచ్చిన పేషెంట్లకు వైద్యం చేయడం మానేసి అక్కడి నర్స్ తో  అక్రమ సంబంధం పెట్టుకొని అస్సలు కథ  మొదలెట్టేసాడు డాక్టర్. ఆస్పత్రిలో మొదలైన రాసలీలలు కాస్త ఇంట్లోకి కూడా వచ్చేసేయ్. తన ప్రియురాలిని ఏకంగా ఇంట్లోకి తెచ్చుకొని రాస క్రీడల్లో  మునిగి తేలాడు డాక్టర్. ఇది తెలుసుకున్న డాక్టర్ భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. రాజస్థాన్ లో ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్లోని భరత్ పూర్లో సుమిత్  అనే వైద్యుడు భార్య ఇంద్రాణి తో కలిసి రాదేశ్యం  నగరంలో జీవిస్తున్నారు . 

 

 

 ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేసే సుమిత్ అదే  హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే  భార్య ఇంద్రాణికి  తెలియకుండా సినిమాలు షికార్లు చూస్తుండేవాడు సుమిత్. ఆ తర్వాత ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేసాడు. భార్య ఇంట్లో లేని సమయంలో ఏకంగా ప్రియురాలిని బెడ్ రూమ్ కి రప్పించుకొని బెడ్ రూమ్ లోనే రాసక్రీడలు కొనసాగించేవాడు ఆ డాక్టర్. అయితే ఈ విషయాన్ని చుట్టుపక్కల వారి ఇంద్రాణికి  తెలిపారు. అయితే విషయం తెలుసుకున్న భార్య ఇంద్రాణి తన భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ప్లాన్ వేసింది. 

 

 

 ప్లాన్లో భాగంగానే ఓ రోజు బయటికి వెళ్తున్నాను సాయంత్రం లేట్ అవుతుందని భర్తకు చెప్పి వెళ్ళిపోయింది ఇంద్రాణి. ఇదే అదునుగా భావించిన సుమిత్  ప్రియురాలితో తన ఇంట్లోనే పండగ చేసుకోవచ్చు  అనుకున్నాడు. దీంతో ఆస్పత్రికి వెళ్లడం మానుకుని ప్రియురాలిని  ఇంటికి రప్పించుకున్నాడు . ఇంకేముంది ఇద్దరు బెడ్ రూమ్ లో రాసలీలలు మొదలుపెట్టి కామక్రీడలో మునిగితేలుతున్నారు.ఇంతలో  గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన భార్య ఇంద్రాణి  భర్త తన ప్రియురాలితో బెడ్రూంలో సాగిస్తున్న బాగోతం అంతా కళ్లారా చూసింది. 

 

 

 

 ఇంకేముంది పట్టరాని కోపంతో కిటికీలోనుంచి బెడ్రూంలో రాసక్రీడలు మునిగిపోయిన ఇద్దరిపై కిరోసిన్ పోసింది.... ఆ తర్వాత నిండుగా రాసక్రీడ లో మునిగి పోయిన ఆ ఇద్దరు తేరుకునేలోపే నిప్పు అంటించింది ఇంద్రాణి. ఇక మంటలు చెలరేగడంతో సుమిత్  తన ప్రియురాలు అలాగే నగ్నంగా  బయటకు పరుగులు తీశారు. వెంటనే కేంద్రాన్ని చుట్టుపక్కల వాళ్లందరినీ తెలిసి భర్త అక్రమ సంబంధం భోగోతం  బయటపెట్టింది. దీంతో అక్కడకు చేరుకుని స్థానికులందరూ వారిద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఆ తర్వాత ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: