టీడీపీకి
జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని
టీడీపీ అధినేత చంద్రబాబు టిడిపిని కాపాడుకుంటారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రాష్ట్రంలో
జగన్ అవినీతికి పాల్పడుతున్నారు అంటూ వర్ల రామయ్య విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా వల్లభనేని టిడిపి పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
టిడిపి నేతలు మాత్రం
వంశీ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. కాగా ప్రస్తుతం
వల్లభనేని వంశీ వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి.
వల్లభనేని వంశీ వ్యాఖ్యలతో ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.