ఈరోజు నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో ఎలాంటి అంశాలు చర్చించాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పటికే చర్చించారు. అన్ని అంశాలకు సంబంధించిన వాటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
https://bit.ly/2qe0ZnB
3. ఇంకా అమిత్షా ఆశ తగ్గలేదు...మహారాష్ట్రలో
గేమ్ ప్లాన్
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి పదవి విషయంలో వివాదం తలెత్తడంతో ఎన్డీఏ నుంచి
శివసేన బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో
ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు
శివసేన ప్రయత్నాలు చేస్తున్నది.
https://bit.ly/2rPuE6M
4. కృష్ణాజిల్లాలో దొంగనోట్ల కలకలం... మోసపోతున్న
ఆర్టీసీ కార్మికులు...!
5. స్వామియే శరణం అయ్యప్ప..ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా 480కిలోమీటర్లు ప్రయాణించిన శునకం!
శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి .... ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి
కేరళ వందల కిలోమీటర్ల దూరం. అయితే ఏపీకి చెందిన కొందరు అయ్యప్ప భక్తులు దూరాన్ని లెక్కచేయక కాలి నడకన శబరి చేరుకుంటారు.
https://bit.ly/2XoO9Pj
6.
రాజ్యసభ గురుంచి సభాపతి వెంకయ్యనాయుడు ఏమన్నాడో తెలుసా.?
7. ఇంకా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ?
ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలపై ఆధారపడ్డ వారిలో 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇదే కారణంతో 12 గంటల దీక్ష కూడా చేశారు.
https://bit.ly/2OktdVH
8.
కేసీఆర్ ని కూడా వదలని కంచె ఐలయ్య
కంచె ఐలయ్య తెలుగు ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. కొంతకాలం క్రిందట ఒక కులం ఫై సంచలన వాక్యాలు చేసి తెలుగు వార్తల్లో కి ఎక్కారు.ఈయన అందరూ నడిచే బాటలో నడవన్నట్లుగా ఆయన వాదనలు..
https://bit.ly/2CTFB9M
9. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా శరద్ అరవింద్ బాబ్డే ప్రమాణస్వీకారం..
సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డేతో ప్రమాణ స్వీకారం చేయించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నిన్న పదవీవిరమణ చేయడంతో ఆయన వారసుడిగా 63 ఏళ్ల శరద్ అరవింద్ బోబ్డే ప్రమాణ స్వీకారం చేశారు.
https://bit.ly/37bNyoB
10.
ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టు కీలక తీర్పు ... సర్వత్రా ఉత్కంఠ
ఆర్టీసీ సమ్మె పై హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించే ఛాన్స్ ఉంది .
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ , గత 45 రోజులుగా
సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే . చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు సూచించినా..
https://bit.ly/37eS45V