అరవింద్ కేజ్రివాల్(ఢిల్లీ ముఖ్యమంత్రి) భారతీయ సామాజికవేత్త, రాజకీయ నాయకుడు. మంచి మనసున్న నాయకుడు. ప్రజల బాధను అర్థం చేసుకుని దానికి తగిన ఈ విధముగా పథకాలను అమలు చేసే నాయకుడు. చాలా స్వార్థపరుడు. హర్యానాలో జన్మించిన కేజ్రివాల్ ఐఐటి ఖరగపూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులు అయ్యారు.

 

 మొదట భారతీయ రెవెన్యూ సర్వీసులో పని చేశారు. జన లోకపాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి చేసిన పోరాటం మరియు సమాచార హక్కు చట్టం కోసం చేసిన పోరాటంతో ఈయన దేశవ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత దక్కించుకున్నారు. క్రేజీ వాల్ గడచిన ఐదేళ్లలో తాను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఈ విషయంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన బురాఢీలో జరిగిన సభలో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ వద్ద డబ్బులు కూడా లేవని తెలిపారు. 

 

ఢిల్లీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. గత ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. తన కోసం ఇక్కడ ఎన్నికల్లో ప్రజలే పోరాడాలని  కూడా కోరడం జరిగింది. ఈసారి ఎన్నికలలో ఖర్చు పెట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ప్రజలందరూ మీరే సహకరించాలని ఏసి ప్రజలను కోరారుఢిల్లీలో అనుమతిలేని కాలనీల క్రమబద్ధీకరణకు ప్రయత్నించినప్పటికీ బీజేపీ రిజిస్ట్రేషన్లకు అనుమతినివ్వటం లేదని చాలా బాధపడ్డాడు.

 

సమాచార హక్కు చట్టం తీసుకురావటం మరియు పేదవారి స్తోమత పెంచడానికి చేసిన కృషికి 2006 లో రామన్ మెగసెసే పురస్కారం సొంతం చేసుకున్నాడు. ఇక పార్టీ స్థాపించిన తరువాత జరిగిన తొలి ఎన్నికలైన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల విజయంతో ఢిల్లీ 7వ ముఖ్యమంత్రిగా పదవి సింహాసనము చేబట్టారు. కేజ్రివాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు..2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుండి నదిపించారు. 70 స్థానాలలో 67 స్థానాలు పొంది అనూహ్య విజయం సాధించడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నిక అవ్వడం జరిగింది. ఢిల్లీ ప్రజలు ఎంతో సంతోషించారు.కేజ్రివాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 31, 583 వోట్ల ఆధిక్యంతో గెలుపు సొంతం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: