తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు పరిశీలించేందుకు వచ్చాడు. అయితే ఆలా వచ్చిన చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది. ఆ అవమానం ఏంటంటే.. చంద్రబాబుపై చెప్పులు విసిరారు.. రాళ్లను విసిరారు.. చంద్రబాబు దిష్టిబొమ్మను తగలెట్టారు.. ఫస్ట్ అమరావతి నుండి బయల్దేరు అన్నారు.   

 

గో బ్యాక్ చంద్రబాబు అన్నారు. ఘోరంగా అవమానించారు. దీనికి కారణం మొదట అందరూ చంద్రబాబు అరాచకాలే అనుకున్నరు. చంద్రబాబు చేసిన నీచమైన పనులను చూసి విరక్తి చెందిన వారే ఇలా చేశారు అనుకున్నారు. ఆలా అనుకోవడంలో కూడా తప్పు లేదండి.. కారణం గత 5 ఏళ్లలో చంద్రబాబు చేసిన అరాచకాలు బాహుబలి సినిమాలో భల్లాలదేవుడు కూడా చేసి ఉండడు అని నెటిజన్లు అంటున్నారు. 

 

అయితే బాబుపైన ఆలా చెప్పులు, రాళ్ళూ విసరడం నిజమైన అది విసిరించుకుంది బాబు ఏ అని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. అలా విసిరించుకుంటే కాస్త అయినా సానుభూతి వస్తుంది అనే ఆలా విసిరిచుకున్నారు అని నెటిజన్లు కూడా అంటున్నారు. అయితే దీనికి ఒక ఆధారం కూడా చూపిస్తున్నారు నెటిజన్లు. ఒకవేళ బయట ప్రజలే అతనిపై చెప్పు విసిరింటే అది చంద్రబాబుకు తగలాలి కదా ఎందుకు గ్లాస్ అడ్డు ఉంది.. అంటే చంద్రబాబుకు ముందే తెలుసు అందుకే ఈ చెప్పులు డ్రామా చేశాడు అంటూ మండిపడ్డారు. 

 

మరికొందరు ఈ కామెంట్లకు మద్దతు ఇస్తూ.. అప్పుడు మామపై వేయించాడు..? ఇప్పుడు తనపై వేయించుకున్నాడు? అంటూ కామెంట్ చేస్తున్నారు. తాను వేయించుకున్న.. వేరే వాళ్ళు వేసిన నేడు చంద్రబాబుపై అయితే చెప్పుల వర్షం కురిసింది. ఈ అమరావతి పర్యటన కాస్త పూర్తి ఓవర్ యాక్షన్ తో పూర్తి అయ్యింది అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: