డాక్టర్ ప్రియాంక రెడ్డి.. ఆమె గురించి విన్న ప్రతిఒక్కరి కంట కన్నీళ్లు.. కోపం కలిపి వస్తున్నాయి. జీవితంపై ఎన్నో ఆశలు.. ఆశయాలతో చదువుకొని.. డాక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక రెడ్డిపై మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేసి చెటాన్‌పల్లి బైపాస్‌ రోడ్డు అండర్‌ బ్రిడ్జి కింద పెట్రోలు పోసి దహనం చేశారు.

 

అయితే అత్యంత దారుణంగా ఆమెని అత్యాచారం చేసిన చంపినా నిందితులను పోలీసులు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా నాయకుల నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒకరు ఆమెకు సంతాపం తెలుపుతు ఆమె తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు.

 

ఆ నీచులను ఒదిలే ప్రసక్తే లేదు అని, ఖచ్చితంగా శిక్ష విధిస్తాం అని చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబందించిన నిందితుల తల్లులలో ఒకరు స్పందిస్తూ 'నా కొడుకును చంపకండి.. వాడు ఏది చూసుకొని ఆ అగయిత్యానికి పాల్పడ్డాడో దాన్ని కోసి పారేయండి' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

 

నవమాసాలు మోసిన ఒక కన్నతల్లి కొడుకుని చంపేయండి అని సంచలన వ్యాఖ్యలు చేసింది అంటే వాడు ఎంత కిరాతుకుడో చుడండి. అసలు ఆ నీచుడుని ఎలా చంపాలి.. పక్క దేశాలలో దాన్ని కుక్కలతో కొరికించి చంపేయాలి ఈ నీచులను.. నది రోడ్డుపై ఇలాంటి వారిని ఉరితీస్తే తప్ప మరొకరు ఇలాంటివి చెయ్యడానికి బయపడుతారు. 

 

కానీ మన దేశంలో ఆ ఛాన్స్ లేదు. ఎంతమంది నీచులు ఎన్ని అఘాయిత్యాలు చేసిన వారికీ యావజ్జివ కారాగార జైలు శిక్ష విధించి  ప్రజల సొమ్ముతో జీవితాంతం వారిని ఆంబోతులా మేపుతారు. ఆలా అత్యాచారాలు చేసిన నీచులను మేపడం మన భారత దేశం సంప్రదాయం... అందుకే మిగితావారు ఆలా రెచ్చిపోయేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: