సమాజంలో రోజు రోజుకు పెరిగి పోతున్న కామాంధుల అరాచకాలు..చాలా మంది ఆడపిల్లలు తమ రక్తాన్ని  కామదాహం కోసం దారపోస్తున్నారు..భారత మాత కూడా ఒక ఆడదే కావడంతో ఆమె... తలెత్తుకొని నిల్చోలేక పోతుంది..కామధానికి బలి అవుతున్నారు అమ్మాయిల రక్తం చూసి భూమాత కన్నీరు విలపిస్తుంది.. ఆడవాళ్ళు రోజురోజుకు కామాంధుల చేతిలో చితికి పోతున్నారు..

 


ఒక్క నిమిషం సుఖం కోసం ప్రాణా లను కూడా తీసే మృగలు గా మారి కర్కశంగా ప్రాణాలను తీసుస్తున్నరు..ముక్కు పచ్చలారని చిన్నారి నుండి..ముసలి వాళ్ళ వరకు రోడ్డు మీద నడవాలంటే భయ పడుతున్నారు..ఈ  విషయం పై ఇప్పుడు తెలుగు రాస్తారోకో ధర్నాలు చేస్తున్నారు.. కర్కశంగా చేస్తున్న వారు నిలువెత్తు రూపం.. ఆడపిల్ల మేలుకో నీ పై జరుగుతున్న  అన్యాయాలు జరగ కుండా మీరే మిమ్మల్ని కాపాడుకోవాలో ఒకడు చెయ్యి చూస్తే వనికిపోవలసిందే అని చాలా మంది

 

ఒకప్పుడు కుక్కలు వస్తాయనే భయం ఉండేది. ఇప్పుడు మాత్రం మగాడు ఉన్నాడు ఎక్కడ వచ్చి పట్టుకుంటాడు అని అనుక్షణం భయపడుతున్నారు.. అయినా కూడా రక్తపు చీరాలలో ఆడవాళ్ళు చిక్కుకున్నారు..రోజుకో మహిళ కామవాంఛలు ఎక్కువ కావడంతో నేలకొరి గి పోతున్నారు..

 

పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి కేసులో మలుపులు దాటాయి...ఈ కిరతకానికి ఒడిగట్టిన వారిని ఎట్టకేలకు పోలీసు శాఖ పట్టుకున్నారు.. ప్రియాంక హత్య కేసు తెలుగు రాష్ట్రాలను కదిలించి వేస్తుంది...అమ్మాయిల తల్లి ద్రండ్రులు ఆరు గంటలకు పిల్లల్ని బయటకు పంపాలంటే భయపడుతున్నారు...మొన్న ప్రియాంక హత్య మరవక ముందే మరో హత్య..


క్షణకాలం సుఖం కోసం అమాయిలను మానభంగం చేసి తల్లిదండరులందరికీ తీవ్ర శోకాన్ని కలిగిస్తున్నారు.. ఈవార్తపై చాలా మంది కంటతడి పెడుతున్నారు...ప్రియాంక హత్య కేసు మాత్రం సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు..కొందరు ప్రముఖులు ప్రియాంక ఇంటికెళ్ళి మరి కుటుంబ సభ్యులను పరామర్శించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: