ఈ కాలం హీరోయిన్లు సినిమాల్లో అవకాశాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ప్రతి రోజు అప్డేట్ ఇస్తూ ఉంటున్నారు. సోషల్ మీడియాలో వారు వెళ్లే హాలిడే టూర్లు, షూటింగ్ అప్డేట్ ఇస్తూ ఉంటారు. కానీ కొందరు హీరోయిన్లు నిత్యం అవకాశాల కోసం తమ అందాలను ఆరబోయడానికి సోషల్ మీడియాను చాలా వాడుకుంటున్నారు.

 

 సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో భామలు చాలా పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం హీరోయిన్లు బికినీ ఫోటోలతో తమ అందాలని అభిమానులకు రుచి చూపిస్తున్నారు. హీరోయిన్లు, ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు, అంతగా పాపులారిటీ లేని నటీమణులు ఇలా హాట్ హాట్ ఫోటోలతో వేడి పుటిస్తూ ఉంటారు. తద్వారా అందరి దృష్టి తమ మీద పడుతుందని అనుకుంటారు. అంతేకాకుండా వారి ఫాలోవర్స్ లిస్ట్ పెంచుకునేందుకు బికినీ ఫోటోలు అంటూ మరో ఎత్తుగడ వేస్తుంటారు.

Image

"ముసుగు వెయ్యొద్దు మనసు" మీద అంటూ ఖడ్గం సినిమాలో కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెట్టిన కిమ్ శర్మ ఇటీవలే బికినీ ఫోటో తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. చెట్టును పట్టుకొని తన సోయగాలను చూపిస్తూ ఫోటో షేర్ చేసింది ఈ అందాల ముద్దు గుమ్మ. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులోకి పరిచయమైన నిఖిషా పటేల్ కూడా బ్లాక్ బికినీలో తన అందాలను ఆరబోసింది. ఇలా బికినీ ఫోటోలతో అభిమానులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు.

 

Image

 

 వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా తో తెలుగుకి పరిచయమైన దిశాపటాని కూడా ఎప్పుడు ఫోటో లు పెడుతూ ఉంటుంది.ముఖ్యంగా ఈ భామ కాల్విన్ కేళిన్ అనే లో దుస్తుల కంపెనీతో భాగస్వామ్యం అయింది. దాని ప్రమోషన్లో భాగంగా ఎప్పుడు లో దుస్తులతో ఫోటోలు దిగుతూ ఇంస్టాగ్రామ్ లో ట్విట్టర్ లో అప్డేట్ చేస్తుంటుంది ఈ భామ. దానితో ఈ భామని చాలామంది సీకే భామ అంటూ  పిలుస్తూ ఉంటారు.

 

Image

 

మరింత సమాచారం తెలుసుకోండి: