సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ పార్టీ నుండి వలసల పర్వం మొదలు అయింది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయ్  రాజకీయాల్లో ఏ పార్టీ అధికారం లో ఉంటె  ఆపార్టీ లో ఉన్న వాళ్ళ  పనులు జరుగుతాయి అనే ఉద్దేశం తో వాళ్ళ వాళ్ళ పనులు జరుపు కోవడానికేమిపర్తి లు మారుతుంటాయి కొద్దీ రోజుల క్రితమే వంశి పార్టీని మారుతూ సంచలన వాక్యాలు చేసిన సంగతి తెలిసిందే ..

 

మరో ముగ్గురు టీడీపీ శాసనసభ్యులు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చేందుకు సిద్ధపడినట్లు ...తెలుస్తోంది. గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ బాటలో నడిచేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారామ్ ఆ ముగ్గురు కూడా ప్రకాశం జిల్లాకు చెందినవారు కావడం విశేషంటీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు మంగళవారంనాడు విజయవాడలోని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి...నివాసంలో సమావేశమైనట్లు తెలుస్తోంది. వారు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది ...

 

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మాట్లాడారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు...
ఉండగా, వారిలో ఆరుగురిని దూరం చేస్తే టీడీపీ ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది. ప్రకాశం జిల్లాలో...టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. వారిలో ముగ్గురిని తమ పార్టీలోకిలాగి టీడీపీ కి ప్రతిపక్ష హోదా ను కూడా లేకుండా చేయాలనీ  వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది ..

 

చీరాల నుంచి కరణం బలరాం, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, పరుచూరు నుంచి ఏలూరి...సాంబశివరావు, కొండపి నుంచి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గెలిచారు. వీరిలో ముగ్గురు మ్మెల్యే లు  టీడీపీ ని వదిలి పెట్టి వైసీపీ లో చేరాలని ఉన్నారని సమాచారం ప్రకాశం జిల్లా లో ఉన్న నలుగురు మ్మెల్యే లలోముగ్గురుని వైసీపీలోకి తెచ్చేందుకు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: