సినిమాలకు మాటలు, కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న పోసాని కృష్ణమురళి ఈ మధ్య వార్తల్లో కూడా ఎక్కువగా వినిపిస్తున్నాడు.. చిన్న విషయంలో కూడా పోసాని మాటలు కొంచం ఘనంగా వినపడుతుండడంతో ఆయన బాగా ఫేమస్ అయ్యాడు..ఘాటుగా స్పందిస్తున్నారు.. గతంలో చాలా సార్లు పవన్ పై విరుచుకు పడ్డారు...

 

ఇక వివరాల్లోకి వెళితే..తాజాగా పోసాని కృష్ణమురళిమీడియా సమావేశంలో మాట్లాడారు..పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.. ఆయన మాట్లాడు తూ ఒరే నువ్వు నీమంతుడవా.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నువ్వు నీతిలేని కుక్కవి అంటూ సంభోదించారు.. ఒకరికి నీతులు చెప్పేటప్పుడు మనం సరిగ్గా కడుగు కుంటున్నమా లేదా అన్న విషయాన్ని దృష్టి లో పెట్టు కోవాలి అంటూ ఆయన సూచించారు..

 

జగన్ మోహన్ రెడ్డి ఒక్క పెళ్లి చేసుకున్నాడు చక్కగా సంసారం చేసుకుంటున్నాడు.. నువ్వేమీ చేస్తున్నావు.. ఎవరైనా గేలుకుతావ్ నిన్ను అంటే మాత్రం పర్సనల్ గా తీసుకోవడం సబబు కాదని ఆయన అన్నారు..జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నువ్వు గెలుకుతున్నవ్ ఎన్నో మాటలను అన్నవు కానీ, జగన్ అంటే మాత్రం తప్పొచ్చిందా.. నికు కోపం వచ్చింది.. నాయకుడికి ఉండవలసిన లక్షణాలు నికు ఎక్కడా లేవు.

 

నాయకుడంటే ఒక నీతి, న్యాయం, అన్నీ ఉండాలి ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి.. నికు ఎక్కడా ఆ పద్దతి కనపడటం లేదు.. సినిమాల్లో ముడ్డి తిప్పడం కాదు రాజకీయాలు అంటే.. మనిషి కష్టాలను తెలుసుకొని ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలను దృష్టిలో పెట్టుకొని మెలగాలి అంటూ పోసాని సూచించారు.. ఇలా మాట్లాడే ముందు వ్యక్తిగతం అనేది ఎంటో నేర్చుకోవాలని పోసాని హితవు పలికారు..

 

నువ్వు అంతా తోపువే అయితే మీడియా ముందుకొచ్చి మాట్లాడు అంటూ పవన్ ను హెచ్చరించారు.. ప్రస్తుతం పోసాని అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.. మీరు ఓ పారి ఈ వీడియో ను చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: