యావత్ తెలుగు ప్రజలదరికీ ఆగ్రహం తెప్పించింది సంఘటన దిశ హత్యకేసు.. అతికి రాత కంగా మద్యం తాగించి మరి కామా దాహం తీర్చు కున్న మగ కుక్కలు నేటితో మట్టిలో కలిశాయి.. ఈ సందర్బంగా పోలీసు ల పై పూల వర్షం కురిపిస్తూ జనాలు పండుగను చేసుకుంటున్నారు.. పోలీసులు జిందాబాద్ అంటూ షాద్ నగర్ దద్ద రిల్లి పోయింది అనేలా జేజేలు పలుకు తున్నారు..


పోలీసులు ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఈ మృగాలను చూసి అందరూ సంబరాలు చేసు కుంటున్నారు.. ఈ విషయంపై దిశ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఉదయం లేవ గానే ఈ వార్త చెవిన పడటంతో అందరూ ఆనందం తో  గంతులు వేస్తూ న్నారు...దాదాపు గా పది రోజులు పాటుగా చేసినా ఈ కన్నీటి పర్యంతనికి నేటితో పోలీసుల సహకారం తో శుభం కార్డు పలికింది..


ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.
సోషల్ మీడియా వేదిక గా పోలీ సులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.. హీరోలు అంటే మేము కాదు ఎవల తెలంగాణ ప్రజలు చేసిన పోలీసులు చేసిన దైర్యమే అంటూ పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు..ఈ సందర్భంగా కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఈ విషయాన్ని ప్రశంసలు కురిపిస్తున్నారు. ..


దాదాపుగా 10గంటలు నరకం చూపించిన నరరూప రాక్షసులు పోలీసుల తూటాలకు ప్రాణాలు విడిచారు.. శవాన్ని కూడా వదలకుండా రేప్ చేసిన కామాంధులు కాటికి పయనమయ్యారు.. చేసిన పాపం ఊరికే పోదు అంటూ వీరు నిరూపించారు..ఈ దెబ్బతో ఒక్కో నాకొడుకు ఆడవాళ్ళ జోలికి వెళ్లాలంటే ఉచ్చాపోయాలని అందరూ అంటున్నారు.. నా దేశ ప్రజలు నా సోదరీమణులు అన్న మాటను నిజం చేయాలంటూ చాలా మంది అంటున్నారు.. ఇదండీ శవాలుగా మారిన మృగాళ్ల చరిత..

మరింత సమాచారం తెలుసుకోండి: