ఒకప్పుడు ప్రేమికులంటే ఏదైనా ముద్దు ముచ్చట ఉంటే ఎవరికీ తెలియకుండా ఎంతో భయపడుతూ అతి జాగ్రత్తగా ఎవరికీ కనిపించకుండా రొమాన్స్ చేసుకునే వారు.. కానీ ప్రస్తుతం ప్రేమికులు మాత్రం తెగ రెచ్చిపోతున్నారు. ప్లేస్ ఏదైనా చుట్టూ ఎంత మంది ఉన్నా దుకాణం పెట్టెస్తున్నారు. ఇక కాస్త చుట్టూ జనాలు కనిపించలేదు అనుకోండి. ఇక అంతే రొమాన్స్ లో మునిగి తేలి పోతున్నారు. ఎవరు ఏమన్నా వాళ్ళకి డోంట్ కేర్    వాళ్ళ ప్రవర్తన చూసి పక్క వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయిన వాళ్ళకి మాత్రం తమ రొమాన్స్ ముఖ్యమంటూ విచ్చలవిడిగా రొమాన్సులు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా లవర్స్ రొమాన్స్ దుకాణమే కనిపిస్తోంది. 

 


 అటు పార్క్ లోకి వెళ్ళిన ప్రేమికులు లోకాన్ని మరచిపోయి మరి రొమాన్స్ లో మునిగి తేలుతూ ఉండడం చూస్తూనే ఉంటాం... ఇక రైళ్లలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ప్రజలు చాలా తక్కువగా ఉండే ప్లేస్ లోకి వెళ్లి తమ రొమాన్స్ మొదలు పెట్టేస్తూ  అంటారు ప్రేమికులు. అది కూడా మామూలుగా కాదండోయ్ లోకాన్ని మరిచిపోయేల  రొమాన్స్ లో మునిగి తేలుతుంటారు. ఈమధ్య లవర్స్ రొమాన్స్ వ్యవహారం రైళ్లలో కూడా బాగా పెరిగిపోయింది. ప్రయాణికులు అతి తక్కువగా ఉండే బోగీలోకి ఎక్కి అక్కడ తమ రొమాన్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఒక వేళ మరీ ఎక్కువగా రొమాన్స్ చేయాలనిపిస్తే ఏకంగా అందరి ముందే దుకాణం పెట్టేస్తున్నారు. 

 

 ఇక దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైళ్లు అయితే ప్రేమికులకు రొమాన్స్ కు అడ్డాగా మారిపోయాయని చెప్పాలి ఎందుకంటే మెట్రో రైల్లో చుట్టూ  జనాలు ఉన్నప్పటికీ తమ రొమాన్స్ ను మాత్రం ఒక రేంజ్ లో చేసేస్తుంటారు లవర్స్. చుట్టూ ఎంతమంది చూస్తున్న కౌగిలింతలు ముద్దులతో రెచ్చిపోతున్నారు ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రేమికులు. ఇలాంటి ఘటనే మరోటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇద్దరు ప్రేమికులు అందరూ చూస్తుండగానే మెట్రో రైల్లో రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెట్రో అధికారులు దీనిపై స్పందించారు. ఆ జంటను గుర్తించి చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: