అత్యాచారం ఇప్పుడు ఈ పదం వింటే చాలు షాద్ నగర్ వెటర్నరీ వైద్యురాలు దిశ కేసు ఏ గుర్తస్తుంది. అంత అమానవీయంగా జరిగింది ఆ ఘటన. పని ఉండి బయటకు వెళ్లిన ఆ అమ్మాయిని నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. 

                    

అయితే ఆ నీచులు కూడా సిన్ రికర్రెక్షన్ చేస్తున్న సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు నిన్న తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు.  

             

అయితే ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందిన నాలుగురు కుటుంబాల నిందితుల తల్లిదండ్రులు విచారంలో ఉనాన్రు. అయితే అందరూ నిందితుల తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే చన్నకేసువులు తల్లి ఒక ఎత్తు. ఆమె తన కొడుకును చంపిన పోలీసులను ఆమె రెండు ఎకరాలు పొలం అమ్మి అయినా సరే చంపేస్తా అంటూ బెదిరిస్తోంది. 

              

నా కొడుకును అంత కిరాతకంగా చంపుతారా ? అందులో దిశ తప్పు లేదా.. 9 గంటల వరుకు బయట ఎందుకు తిరిగింది ఆమె.. ఆమె ఒక్కదాని వల్ల నలుగురు చచ్చిపోయారు అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది చెన్నకేసువులు తల్లి. దీంతో ఈ ఇంటర్వ్యూ చుసిన వారు అంత నీ కొడుకు దేశంకోసం చావలేదు.. అమ్మాయిని అత్యాచారం చేసి చచ్చాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: