ఏపీ అసెంబ్లీ అంటే ఏ రెంజులో మతాల యుద్ధం నడుస్తుందో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం భారీగా జరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం ఈరోజు గెట్టిగానే జరిగింది. మతిస్థిమితంలేని చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను మార్యాదగా ఉండదంటూ కామెంట్ చేయడంతో వ్యవహారం మరింత ముదిరిపోయింది. 

                                                       

పలువురు వైసీపీ సభ్యులు చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించండంతో పాటు ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చెయ్యాలని కూడా డిమాండ్ చేశారు. అయితే స్పీకర్  చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని చెప్పి సభను కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే నామినేటెడ్ పదవుల అలాట్‌మెంట్ గురించి సీఎం జగన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

                                                    

పదవులు ఇచ్చిన వారి పేర్లు ఒక్కొక్కటి చదువుతూ ఉండగా మధ్యలో లక్ష్మీ పార్వతీ పేరు వచ్చింది. దీంతో ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమించామని చెప్పిన జగన్, ఆమె చంద్రబాబు నాయుడు అత్తగారే.. అయన అత్తగారికి కూడా మేము ఏ పదవి ఇచ్చాము అంటూ చంద్రబాబుకు సెటైర్ వేశారు. ఎవరి వద్ద అయితే పదవి లాక్కున్నారో స్వయానా వారి సతీమణి లక్ష్మి పార్వతి గారికి మేము పదవి ఇచ్చాము అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వైసీపీ సభ్యలు బల్లలు కొట్టి నవ్వుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: