వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుప మరోసారి భారీ స్థాయిలో ట్విట్టర్ వేధికగా విరుచుకుపడ్డడు. ఎప్పుడు ప్రతిపక్షాలపై విరుచుకుపడే విజయసాయి రెడ్డి ఈసారి చంద్రబాబుపై వేసిన సెటైర్ చూస్తే చంద్రబాబు నువ్వు ఇంత వరస్ట్ ఆ ? అని అడగాలి అనిపిస్తుంది. అంతా అడిగేలా విజయసాయి రెడ్డి ట్విట్ చేశాడు అబ్బా అని అనుకుంటున్నారా ? అయితే చుడండి...  

                         

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ పేరు మీద 13,500 కోట్లు అప్పులు తెచ్చి పసుపు-కుంకుమ, పప్పు బెల్లాలకు పంచిపెట్టాడు చంద్రబాబు నాయుడు. ఉల్లి ధరలు పెరిగినా, ఇంకేదైనా నిత్యావసర వస్తువు ధర ఎగిసిపడినా నిధుల కొరతతో కార్పోరేషన్ రంగంలోకి దిగలేని పరిస్థితి సృష్టించి వెళ్లాడు.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

ఎన్నికల ముందు గెలవాలనే తాపత్రేయంలో అన్ని పంచి పెట్టాడు..  ఇప్పుడు కనీసం ప్రజల నిత్యావసరాలు కూడా లేకుండా చేసి వెళ్ళాడు ఆ రక్షేషుడు అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రక్షేషుడు అంటూ కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. మరి ఈ ట్విట్ పై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: