వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుప మరోసారి భారీ స్థాయిలో ట్విట్టర్ వేధికగా విరుచుకుపడ్డడు. ఎప్పుడు ప్రతిపక్షాలపై విరుచుకుపడే విజయసాయి రెడ్డి ఈసారి చంద్రబాబుపై వేసిన సెటైర్  వేశాడు. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయసాయి రెడ్డి.

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''ఏపీ డెయిరీ, విశాఖ డెయిరీలో పనిచేసిన వ్యక్తి హెరిటేజ్‌లో డెయిరీ డివిజన్ హెడ్ అని ఆ సంస్థ వెబ్ సైట్లో కనిపిస్తుంది. ప్రభుత్వ రంగ డెయిరీని చంద్రబాబు నాయుడు ఒక్కో కీలు విరిచి ఎలా కుప్పకూల్చాడో ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి? ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి సారు వారి వ్యాపార విస్తరణలో.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగాలకు సంబంధించిన డెయిరీలను ఒకొక్కటిగా ఎలా కీలు విరిచి ఎలా కుప్పకూల్చాడో అందరికి తెలుసు... ఇంతకంటే సాక్ష్యాలు కావాలా అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ప్రస్తుతం చంద్రబాబు నాయుడుపై సంచలన కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

                                        

మరింత సమాచారం తెలుసుకోండి: