వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే శ్రీ రెడ్డి మరోసారి జనసేన అధినేతపై పచ్చి బూతులతో రెచ్చిపోయింది. నిజానికి పవన్ కళ్యాణ్ ను మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వస్తోంది శ్రీ రెడ్డి తాజాగా పవన్ రాజకీయాలకు పనికి రాడంటూ చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. ఈ మధ్యనే జనసేన పార్టీ నుంచి వచ్చిన రాజు రవితేజ నీ గురించి అంతా చేప్పేసాడు ముందు నీ పార్టీ ని నువ్వు కాపాడుకో అని చురకలంటించింది శ్రీ రెడ్డి. 

 

నీ ముఖానికి సర్పంచ్ అంటే ఏంటో తెలీదు, రాజకీయం అంటే ఏంటో తెలీదు నువ్వు దేనికి పనికొస్తావో చెప్పు. సంసారానికి పనికిరావు, సినిమాలకి పనికిరావు, రాజకీయాలకు పనికిరావు నువ్వు సీఎం అవుతావని ఎలా అనుకుంటున్నావు జనాలేమైనా ఎర్రి పూ*** అనుకుంటున్నావా అంటూ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. 

 

మతం గురించి అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నావు . కృష్ణ నది నీళ్లు అందరూ తాగుతున్నారు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే బేధం లేకుండా అందరూ సమానమే. నువ్వు ఉన్నటుండి హిందుత్వం గురించి మాట్లాడుతున్నావు ఎవరి దగ్గరో ముడుపులు తీసుకుని హిందుత్వం గురించి మాట్లాడుతున్నావు నీ ఎర్రి పూ** వేషాలు నాకు తెలుసు అంటూ చెప్పింది శ్రీ రెడ్డి.

 

మీ అన్నయ్య సిగ్గు లేకుండా కాంగ్రెస్ సంక నాకుతాడు, నువ్వేమో బీజేపీ సంక నాకుతావు, నీకంటూ ప్రత్యేకంగా ఒక ఎజెండా అంటూ ఏమీ ఉండదు. నీ యాక్టింగ్ చూడలేకపోతున్నాం రాజకీయం మానేసి సినిమాలు చేసుకో నీ యాక్టింగ్ కు సినిమాలే కరెక్ట్ అని చెప్పింది శ్రీ రెడ్డి. వంద తప్పులు చేసిన శిశుపాలుడిని శ్రీ కృష్ణుడు చంపాడు. జగన్ కూడా నీ తప్పులను ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ వస్తున్నారు. సమయం వచ్చినప్పుడు నీకు బాగా *** అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: