ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ని ఎక్కడ పెట్టాలన్నది ఎటు తేలడం లేదు ఆ విషయంలో  గందరగోళం కొనసాగుతోంది. మూడు రాజధానులు ఉండొచ్చని సంకేతాలు, వచ్చాయని చెప్పడంతో కొందరు జీఎన్ రావు కమిటీ నివేదికతో ఆందోళనలు భగ్గుమనిపించాలి ఇది అంతటితో ఆగక. ప్రధాన ప్రతిపక్షం పార్టీ టీడీపీలో కూడా వివిధ భిన్నాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించదానికి ముందుకొచ్చారు మరికొందరు వ్యతిరేకించారు. తాజాగా మాజీ విప్ కూన రవికుమార్‌ మూడు రాజధానుల నిర్ణయంపై విభిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఆయన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులపై కూడా ఘాటు వ్యాఖ్యలతో విమర్శలకు దిగారు. రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్‌.రావు కమిటీని చాలా తప్పుబట్టారు కూన రవికుమార్. జీఎన్ రావు ఒక అసమర్థ అధికారి అని అన్నారు. ఆ కమిటీకి ఉన్న అర్హత ఏంటి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ముఖ్యముగా పరిపాలన వికేంద్రీకరణ కాదు. ఆర్థిక, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలన్నారు అని చెప్పారు.

 

ఉత్తరాంధ్ర అంటే ఒక్క విశాఖపట్నం మాత్రమే కాదన్నారు. విశాఖపట్నం ఒక్కటే అభివృద్ధి చెందితే మిగతా జిల్లాలు కూడా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందన్నారు.. సెక్రటేరియట్ భవనాలు శ్రీకాకుళం-ఆముదాలవలస మధ్యలో కట్టాలని విచిత్రమైన డిమాండ్‌ తెరపైకి తీసుకొని వచ్చారు. మూడు రాజధానులు పెట్టినంత మాత్రాన అభివృద్ధి జరిగిపోదన్నారు.

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు తలల రావణాసురుడు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు కూన రవికుమార్. ఆంధ్రా బిత్తిరి సత్తి బొత్స సత్యనారాయణ అంటూ మండిపడ్డారు. ఆయన ఎక్కడుంటే అక్కడ అరిష్ట జరుగుతుందని అన్నారు. తమ్మినేని సీతారాం ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండ మాట్లాడుతున్నారని అసెంబ్లీ సాక్షిగా అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఎగిరి మండిపడ్డారు. ఎంతైనా జిఎం రావు అసమర్థత అధికారి అనటం ఏ మాత్రము సంశయం లేదు అని కూన రవికుమార్ విమర్శించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: