వరుసగా గత నెల రోజులు పెరిగిన పెట్రోల్ ధరలు మొన్న వారం రోజులలో తగ్గాయి. అయితే గత మూడు రోజులుగా ఉన్న చోటే స్థిరంగా అలాగే కొనసాగుతున్నాయి.. పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా కొనసాగుతున్నాయి. నెల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు 80 రూపాయలకు చేరింది.      

                     

అయితే నేడు సోమవారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ అలాగే స్థిరంగా కొనసాగింది. డీజిల్ ధర కూడా అలాగే స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ రూ. 79.18వద్ద కొనసాగగా, డీజల్ ధర కూడా అలాగే స్థిరంగా కొనసాగుతుంది. ఇంకా విజయవాడలోని పెట్రోల్, డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి.      

                      

దేశ రాజధాని అయిన ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

                  

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్ ధరపై 4 రూపాయిలు పెరిగింది. దీంతో నెల రోజుల ముందు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర 10 పైసలు, 15 పైసలు ప్రకారం పెరిగి చివరికి 80 రూపాయలకు దగ్గరలో ఉంది. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యేత్తులో మరింత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: