ప్రస్తుతం సమాజంలో చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ఒకే రకంగా ప్రవర్తిస్తున్నారు. సమాజంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఉన్న కొద్దీ మనిషి మృగం లాగా అడవిలో జంతువులు లాగా ప్రవర్తిస్తున్నారని అర్థం అవుతోంది. విషయంలోకి వెళితే దేశరాజధానిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వైద్యులు మిస్ అవ్వడం ఒక మిస్టరీగా ఏర్పడింది. విషయంలోకి వెళితే ఢిల్లీలో ఇద్దరు భార్యాభర్తలు తెలుగు వాళ్ళు వైద్యులు పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే భార్య చదివిన మెడికల్ కాలేజీ కి సంబంధించిన ఒక వ్యక్తి ఇటీవల ఈనెల 25 వ తారీఖున ఇంటర్వ్యూ నేపథ్యంలో భార్యాభర్తలు ఉన్న ఇంటికి రావడం తో భార్య చదువుకున్న కర్నూల్ ప్రాంతంలో కాలేజీలోనే సదరు వ్యక్తి కూడా చదువుకోవటం తో ఆ రోజు గుడికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి తర్వాత ఆ భార్య సదరు వ్యక్తి మిస్ అయిపోవటం మిస్టరీగా మారింది.

 

దీంతో ఏం చేయాలో తెలియక భర్త ఢిల్లీలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇద్దరి సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ప్రస్తుతం భర్త ఏం చేయలేని పరిస్థితిలో ఫుల్లుగా కృంగిపోయే ఉన్నా నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ మరియు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ను రంగంలోకి దిగి ఆ జంట కోసం వెతుకులాట స్టార్ట్ చేశారు. భార్య సదరు ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తి కర్నూల్ ప్రాంతంలో ఒకే మెడికల్ కాలేజీలో చదువుకోవటం తో వారిద్దరి మధ్య రిలేషన్ ఉండి ఉండవచ్చు అని అనుమానం కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇంటర్వ్యూ వచ్చిన వ్యక్తి చండీగఢ్లో చిన్నపిల్లల వైద్యునిగా పని చేస్తున్నట్లు తేలింది. అయితే ఇంటర్వ్యూకి అని వచ్చి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి రావడం వెనక పెద్ద స్కెచ్ ఉన్నట్లు ప్రీ ప్లాన్డ్ గా పోలీసులు ఈ ఘటనను భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: