ఆంధ్రప్రదేశ్:
- ఢిల్లీకి చేరుకున్న పాక్ జైలు నుంచి విడుదలైన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు
- ఢిల్లీ నుంచి 12 గంటలకు కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ వెళ్లనున్న మత్స్యకారులు
- హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లి మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమక్షంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్న మత్స్యకారులు.
- సీఎం వైఎస్ జగన్ చొరవతో పాకిస్తాన్ చెరనుంచి విడుదలైన జాలర్లు నేడు విశాఖకు చేరుకోనున్నారు.
- ఇవాళ హైపవర్ కమిటీ సమావేశం..
- సీఆర్డీఏ కార్యాలయంలో.. నీలం సాహ్నిమెంబర్ కన్వీనర్గా భేటీ కానున్న హైపవర్ కమిటీ.
- జీఎన్ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించనున్న హైపవర్ కమిటీ..
- రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు ప్రకటించిన తెదేపా
- ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు తెదేపా నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
- తిరుమల శ్రీవారి కొండపై మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.
- శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
- వైకుంఠ ద్వార దర్శనం కోసం క్యూలైన్లలో దాదాపు 50 వేల మంది భక్తులు వేచి ఉన్నారు.
- ప్రముఖ సినీ రచయిత, నవలా రచయిత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎపీఎస్ ఆర్టీసీ విశ్రాంత చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు ( 81) మృతి
తెలంగాణలో..
- మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్పై నేడు హైకోర్టులో విచారణ..
- ఉదయం 10.30కు పిటిషన్పై విచారణ చేయనున్న హైకోర్టు..
- విచారణ పూర్తయ్యేవరకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశం..
- ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలకు భయపడుతున్న పోలీసులు..
- కార్డెన్ సెర్చ్ నిలిపివేయాలి అనగానే ఆపేశారు..
- మరి మాములు వాళ్ళ ఇళ్లల్లో ఆర్డరాత్రి వచ్చి తనిఖీలు చేస్తారు...
- అడుగుతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళతారు.
స్పోర్ట్స్..
.
కౌలాలంపూర్: నేటి నుంచి మలేసియా మాస్టర్స్ టోర్ని..
ఇండోర్: నేడు భారత్, లంక రెండో టి20..
రాత్రి 7 గంటలనుంచి స్టార్స్పోర్ట్స్1లో ప్రత్యక్షప్రసారం..