వైసీపీ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాత్రమే ఇటువంటి వింతలు చెయ్యగలడు అని అన్నారు. అయితే ఆ వింతలు ఏంటి ? చంద్రబాబు మాత్రమే ఎందుకు చెయ్యగలడు అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం... 

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''అప్పట్లో రాజధాని నిర్మాణం పేరు చెప్పి ఇటుకులు విక్రయించాడు. స్కూలు పిల్లల నుంచి కూడా విరాళాలు సేకరించాడు. వసూలైన వందల కోట్లు ఏమయ్యాయో తెలియదు. నిర్మాణం ఊసే లేదు. ఇప్పుడు రాజధానిని కాపాడుకునేందుకని మళ్లీ జోలె పట్టాడు. ఇటువంటి వింతలు చంద్రబాబు మాత్రమే చేయగలడు.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు... నిజమే సర్.. ఇలాంటి వింతలు కేవలం మన బాబొరే చెయ్యగలరు. ఇటువంటి వింతలను మరెవరు చెయ్యలేరు.. అర్థం చేసుకోండి అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడితే.. మరి కొందరు స్పందిస్తూ.. బాబును నమ్మి విరాళాలు ఇవ్వొద్దు.. మొన్న ఇటికెలు డబ్బులు, హుండీ డబ్బులు మొత్తం నాకేశారు.. ఇప్పుడు బంగారు ఇస్తే కరిగించి లోకేష్కు వడ్డాణాలు, దేవాన్సుకు బంగారు బూట్లు, బాబు గారికి సేవింగ్ కిట్టు చేపించుకొంటారు.. జాగ్రత్త మిత్రులారా.. అంటూ మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: