ప్రస్తుతం హాట్ చర్చలు జరుగుతున్నాయి.. పోసాని మురళీ కృష్ణ, నటుడు పృధ్వీ రాజ్ మాటలు అందరిని ఆలోచన లో పడేశాయి.అందుకే వైసీపీ భాగోతం ఇదే నంటు చేసిన రచ్చ ప్రస్తుతం జనాల్లో అనేక ఆలోచనలు రేకెలా చేస్తున్నాయి..వివరాల్లోకి వెళితే.. జగన్‌ను అన్‌పాపులర్‌ చేయడానికి పృథ్వీ ఇలా మాట్లాడుతున్నార ని  పోసాని మురళీ కృష్ణ మండిపడ్డారు. 

 

జగన్‌ మోహన్‌ రెడ్డి గాడు అని ఆడవాళ్లు తిడుతున్నారంటే.. అది పృథ్వీ లాంటి వాళ్ల వల్లేన ని చెప్పారు. పృథ్వీ ఎవరి తరపున మాట్లాడా రో చెప్పాలని పోసాని నిలదీశారు. పృథ్వీ వ్యాఖ్యల ను మంత్రులు సమర్థిస్తే ఇక తాను మాట్లాడన ని, తన దారి తాను చూసుకుంటానbని పేర్కొన్నారు. పృథ్వీలాంటి సినిమా వాళ్లు మూడు, నాలుగేళ్ల లో వచ్చి చేరారని చెప్పారు. 

 

తనతో పాటు ఎమ్మెల్యే రోజా పదేళ్ల నుంచి ఉన్నామ ని చెప్పుకొచ్చారు. రైతులంటే అడుక్కుతినే వాళ్లే ఉంటారా? ఆత్మాభిమానం ఉన్న రైతుల్ని అవమానిస్తా రా అని మరోసారి ప్రశ్నించారు. 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఎంత ఆవేదన ఉంటుందన్నారు. టీడీపీ అధినేత చంద్ర బాబుకు జగన్‌ అంటే ద్వేషమ ని పోసాని కృష్ణ మురళి దుయ్యబట్టారు.ఆయన తీరు పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పోసాని అన్నారు..ఇది ఇప్పుడు అన్నీ వర్గాల్లో చర్చ లు జరుగుతుంది..

 

ఈ విషయం పై సదరు ప్రతిపక్ష పార్టీల నేతలు తీగ కదిలింది అంటూ సంచలన కామెంట్లు చేస్తున్నారు.. krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అన్న వ్యాఖ్యాలు పార్టీలో ఉన్న వారిని జనాలు నానా రకాల మాటలతో అనుకుంటున్నారు..జగన్ ను జనాల్లో తప్పుడు మనిషిగా చిత్రీకించనున్నారు.. అంతేకాకుండా టీడీపీ కి ఆయన కొమ్ము కాస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.. దీని పై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుం దో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: