ఈ మధ్య ప్రేమ జంటలు బాగా రెచ్చిపోతున్నాయి... ఎక్కడపడితే అక్కడ తమ దుకాణాలు మొదలుపెట్టేస్తారు. పబ్లిక్ పార్క్ లో ఎంతోమంది ఫ్యామిలీస్  ప్రేమికుల రొమాన్స్ ను చూసే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పార్క్ లో నే కాదు ఎక్కడపడితే అక్కడ రొమాన్సులో మునిగితేలుతున్నారు ఈ రోజుల్లో. చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోతే చాలు  అది నడిరోడ్డు అయినా సరే దుకాణం మొదలు పెడుతున్నారు. ఇలాంటి జంటలు ఈ రోజుల్లో ఎక్కువగా  కనిపిస్తున్నాయి. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పని కాస్త నలుగురు లోనే చేస్తున్నారు. ఇక్కడో ప్రేమ జంట ఇలాంటి పని చేసింది. ప్రేమించుకోడానికి ఎక్కడా చోటు దొరికినట్టుగా పవిత్రతకు నిలయమైన దేవాలయాన్ని ప్రేమించుకోడానికి అడ్డాగా  మార్చుకున్నాను. రోజు దేవాలయం  మూసివేసిన తరువాత గుడి దగ్గరికి ప్రేమించుకోవడం వచ్చేవారు. తరచూ వస్తుండటంతో వారిపై అక్కడున్న వాళ్ళకి అనుమానం వచ్చింది. 

 

 

 ఇక స్థానికులందరూ ఈ జంట పై అనుమానం రావడంతో ఈ జంట పై ఓ కన్నేసి ఉంచారు. ఈరోజు గుడి మూసేసిన తర్వాత ఈ జంట ఎప్పటిలాగే గుడికి వచ్చింది. అక్కడికి వచ్చిన ఈ జంట ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. ప్రేమించుకోవడం తోనే ఆగకుండా ముద్దుల్లో  మునిగి పోయారు. వాళ్ళు ఉన్నది పవిత్రమైన దేవాలయమని... దేవాలయంలో అలాంటి పాడు పనులు చేయకూడదు అని మర్చిపోయి మరి.. రాసలీలలు మొదలు పెట్టేశారు.  ప్రైవేటు రూమ్ లో ఉన్న ఉన్నట్లుగా ఈ జంట దేవాలయం లో ముద్దు ముచ్చట మొదలుపెట్టి రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. ఇక పవిత్రమైన దేవాలయంలో అపవిత్రమైన పనిచేసేందుకు ఈ జంట సిద్ధమవుతున్న సమయంలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. 

 

 

 అప్పటికే రొమాన్స్ లో మునిగి తేలుతున్న ఈ జంటకు బుద్ధి చెప్పారు స్థానికులు. ఇక వాళ్ల నుంచి తప్పించుకున్న ఈ జంట... ద్విచక్రవాహనంపై అక్కడి నుండి వేగంగా పారిపోయారు. అక్కడి నుండి వెళ్లిన ఈ  జంట రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. అయితే పవిత్రమైన దేవాలయంలో అపవిత్రమైన ఈ పనులు చేస్తే ఇలాగే ఉంటుందని దేవుడు తగిన శాస్తి చేశారు అంటూ స్థానికులు అనుకుంటున్నారు. కర్ణాటకలోని మైసూరు జిల్లా క్రిష్ణ పురం గ్రామం లోని ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: