ఎప్పుడు ప్రతిపక్షాలను ఎక్కి పారేసే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు లాంటి సిగ్గు లజ్జ లేని వ్యక్తి దేశ రాజకీయాల్లో ఎక్కడ కనిపించదు.. స్పెషల్ స్టేటస్ ఉద్యమంలో పాల్గొంటే అరెస్టు చేస్తామని.. అప్పట్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు వార్నింగ్ లు ఇచ్చాడు.. ఇప్పుడు తమ పెట్టుబడులను రక్షించుకునేందుకు అదే విద్యార్థులను రోడ్లపైకి రావాలని అంటున్నాడు.. ఛీ అంటూ.. చంద్రబాబుని చీదరించుకున్నాడు విజయసాయి రెడ్డి. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ''చంద్రబాబు లాంటి సిగ్గు, లజ్జ లేని వ్యక్తి దేశ రాజకీయాల్లో ఎక్కడా కనిపించడు. స్పెషల్ స్టేటస్ ఉద్యమంలో పాల్గొంటే అరెస్టు చేస్తామని అప్పట్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు వార్నింగులిచ్చాడు. ఇప్పుడేమో తమ ‘ఇన్ సైడర్’ పెట్టుబడులను రక్షించుకునేందుకు స్టూడెంట్సంతా రోడ్ల పైకి రావాలట.'' అంటూ ట్విట్ చేశారు. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు.. నిజమే అతనికి సిగ్గు.. లజ్జ ఏం లేవు అనే కదా సర్, అతన్ని తరిమేసింది.. ఎం చేస్తాం.. పండుగా కూడా సరిగ్గా చేసుకోనివ్వటం లేదు ఈ చంద్రబాబు.. అంటూ ట్విట్ చేశారు నెటిజన్లు.. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఈ ట్విట్ కారణంగా వైసీపీ అభిమానులు.. టీడీపీ అభిమానులు మాటల యుద్ధం చేసుకొని ఈ ట్విట్ ని మరింత వైరల్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: