చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం అమరావతిలో రాజధాని పేరుతో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆలా నిరసనలు చేసి చేసి ఆంధ్ర ప్రజలలో ప్రశాంత లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మరణం గురించి ఆయనే సంచలన వ్యాఖ్యలు చేసుకొని ప్రస్తుతం అందరూ అతని మరణం గురించి మాట్లాడుకునేల చేశాడు.               

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాజీ ముక్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నరసరావుపేటలో అమరావతి పరిరక్షణ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ''ఒక రాజధానికి దిక్కు లేదు. ఈ సీఎం మూడు రాజధానులు కడతాదంటా?. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నా నినాదం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నా కాబట్టి.. ఇంకో 10 లేక 15 సంవత్సరాలు బతుకుతా''. అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు.               

 

ఇంకా అది మాత్రమే కాదు.. చాలానే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఏమి జరిగాయో చుసిన అతను ఇప్పుడు అవే జరుగుతున్నాయి అన్న భ్రమలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.. సీఎం జగన్ రాష్ట్రానికి చెడు చేశాడని.. అలాంటి ముఖ్యమంత్రిని జీవితంలో ఎక్కడ చూడలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.             

 

దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. చంద్రబాబు మరణంపై కూడా సంచలన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ఇంకా 15 ఏళ్ళ అని నెటిజన్లు నోరు ఏళ్ళబెట్టుకుంటున్నారు.. దీనికి కారణం ఆయనకు ఇప్పుడే 70 ఏళ్ళు.. ఇంకా 15 అంటే 85 ఏళ్ళ వరుకు బతుతాడా.... హి సో స్ట్రాంగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: