ఎప్పుడు ప్రతిక్షలపై మండిపడే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ చంద్రబాబుపై సంచలన కామెంట్లు చేశారు. చంద్రబాబు లాంటి అవకాశవాది ఎక్కడ కనిపించదు అంటూ సంచలన ట్విట్ చేశారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అసలు అంత వైరల్ అయ్యేలా విజయసాయి రెడ్డి ట్విట్ ఎం పెట్టాడో ఇప్పుడు చూద్దాం..      

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. చంద్రబాబు లాంటి అవకాశవాది ఎక్కడా కనిపించడు. తన స్వార్థం కోసం, బినామీల కోసం అందరూ వీధుల్లోకి రావాలట. నేను పోరాటం చేస్తుంటే విద్యార్థులు ఇళ్లలో కూర్చుంటారా అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడేమో ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఆస్తుల ధర పడిపోకుండా అంతా అడ్డం నిల్చోవాలట!'' అంటూ ట్విట్ చేశారు. 

 

అంతేకాదు నిన్న కూడా ఓ సంచలన ట్విట్ పెట్టారు విజయసాయి రెడ్డి. ఆ ట్విట్ ఏంటంటే..? చంద్రబాబు లాంటి సిగ్గు, లజ్జ లేని వ్యక్తి దేశ రాజకీయాల్లో ఎక్కడా కనిపించడు. స్పెషల్ స్టేటస్ ఉద్యమంలో పాల్గొంటే అరెస్టు చేస్తామని అప్పట్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు వార్నింగులిచ్చాడు. అంటూ ట్విట్ చేశారు. దీంతో ఈ ట్విట్లు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. 

 

ఈ ట్విట్లు చుసిన నెటిజన్లు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు.. నిజమే అతనికి సిగ్గు.. లజ్జ ఏం లేవు అనే కదా సర్, అతన్ని తరిమేసింది.. ఎం చేస్తాం.. పండుగా కూడా సరిగ్గా చేసుకోనివ్వటం లేదు ఈ చంద్రబాబు.. అంటూ ట్విట్ చేశారు నెటిజన్లు.. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఈ ట్విట్ కారణంగా వైసీపీ అభిమానులు.. టీడీపీ అభిమానుల మధ్య మాటల యుద్ధం చేసుకొని ఈ ట్విట్ ని మరింత వైరల్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: