పండగ అంటే చాలు.. బస్టాండ్, రైల్వ స్టేషన్లు ఇలా ఎక్కడ చూసినా కూడా రద్దీ మామూలు గా లేదు.. జనాల కిక్కిరిసి పోయింది.. అయితే ఇదే అదునుగా ప్రైవేట్ సంస్థలు కూడా అలానే సొమ్ము చేసుకోవడానికి జనాల పై బాదుడు వేస్తున్నారు.. అందుకే పండగ తప్పని పరిస్తితి ఎం చేయలేని పరిస్థితి కాబట్టి..ప్రజలు భారమైన కూడా భరిస్తున్నారు.. 

 

ప్రభుత్వ బస్సులు కూడా అదే విధంగా చాలామని అవుతున్నాయి. ప్రజలకు భాడుడు మాత్రం ఎక్కడా తప్ప లేదని చెప్పాలి.. చిన్న చిన్న దూరాలకు వెళ్లే వాళ్ళ పరిస్థితి మాత్రం అందరికీ అధ్వానంగా తయారైంది.. ముందే రిజర్వేషన్ చేసుకున్న కూడా ఇదే పరిస్థితి కొనసాగడం తో చాలా మంది ప్రజలు సొంత ఊర్లకు వెళ్ళడం మానేశారు..

 

 

ఒకింత డ‌బ్బులు ఉన్న‌వారికి ఆర్టీసీ ప్ర‌యాణం భారం కాక‌పోయి నా.. వేతన జీవుల‌కు ముఖ్యంగా 400 కిలో మీట‌ర్ల‌ కు పైబ‌డి ప్ర‌యాణం చేసే వారికి ఆర్టీసి పెను భారం. పండ‌గ సీజ‌న్‌ లో స‌గం టికెట్ ధ‌ర‌ను పెంచు కునేందుకు ప్ర‌భుత్వా లే అనుమ‌తులు ఇస్తున్నాయి. దీంతో పండ‌గ‌ కు సొంతూరు వెళ్లేవారి కి జేబు గుల్లే... భారాని కి మించి కలెక్షన్లు ఉండటం తో చాలా వరకు ప్రజలు వేనుతిరుగుతున్నారు..

 

మొత్తానికి సంక్రాంతి అంటే ఎటు తిరిగి ప్రజలకు భారామే పడిందని చెప్పాలి.. కడుపు నిండా తినలన్నా కూడా పాపం సాధారణ ప్రజలకు భారం తడిసి మోపడి అవుతుందంటే నమ్మల్సిందే అందుకే బాడా బాబు లకు మాత్రమే ఈ పండుగలు ఉత్సవాలు ఘనంగా జరుపు కుంటున్నారు.. సాధారణ ప్రజలు మాత్రం పెను భారాన్ని భరించలే ని పరిస్థితులు. తిండి, కట్టుకునే బట్టలు, అన్నీ కష్టతరం గా మారడం తో సాధారణ ప్రజలు పండుగ అంటే భయ పడుతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: