టుడే న్యూస్ అప్డేట్స్

►నేడు భోగి పండుగ

► ఆంధ్రప్రదేశ్‌: నేడు కృష్ణా జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

► గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న సీఎం జగన్‌

అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో భోగి పండుగ

► బెంజి సర్కిల్ వద్ద భోగి మంట కార్యక్రమం

►పాల్గొన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె, జేఏసీ నేతలు

► జీస్ రావు, బోస్టన్ కమిటీ నివేదిక లను భోగి మంటల్లో వేసిన నేతలు

►నేటితో ముగియనున్న ధనుర్మాసం

► రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పున:ప్రారంభం

విజయవాడ: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు

► ఉదయం ఆలయ ప్రాంగణంలో భోగి మంటల కార్యక్రమం

► సంప్రదాయ దుస్తుల్లోనే ఆలయ దర్శనం చేసుకోవాలని అధికారుల సూచన

► విశాఖ: నేడు సింహాచలం కొండపై సంక్రాంతి సంబరాలు

► భోగిమంటలు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి

► హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా ఏపీ వెళ్లనున్న తెలంగాణ నేతలు

► భీమవరం వెళ్లనున్న మంత్రి తలసాని సహా పలువురు నేతలు

►సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నేడు రెండో రోజు కైట్‌ ఫెస్టివల్‌

► హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

► జకర్తా: నేటి నుంచి ఇండోనేసియా మాస్టర్స్‌

► సింధు, సైనా రెండో రౌండ్లో తలపడే అవకాశం

►ముంబై: నేడు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా తొలి వన్డే

► మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌-1లో ప్రత్యక్ష ప్రసారం

►నేడు హాబర్ట్‌ ఓపెన్స్‌

► నేడు మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో తలపడనున్న బక్సానా, మియుకటోతో తలపడనున్న సానియా మీర్జా జోడి.

రిజర్వేషన్‌ చార్ట్‌ను సిద్ధం చేసిన తర్వాత, ఖాళీగా ఉన్న, బుక్‌ అయిన, పాక్షికంగా బుక్‌ అయిన బెర్తుల సమాచారాన్ని ఇకపై ప్రయాణికులు తెలుసుకోవచ్చు.

మొదటి రిజర్వేషన్‌ చార్టును రైలు నిష్క్రమించే నాలుగు గంటల ముందు, రెండో చార్టును రైలు వెళ్లే 30 నిమిషాల ముందు ఆన్‌లైన్‌లో ఉంచుతారు.

రెండో చార్టులో సీట్ల కేటాయింపులో ఏమైనా మార్పులుంటే సూచిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: