విజయసాయి రెడ్డి.. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసే విజయసాయి రెడ్డి ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు ట్విట్టర్ వేధికగా చెప్పారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ట్విట్ చేస్తూ.. వరుణ దేవుని కరుణతో నదులు, వాగులు పొంగిపొరలగా... పాడి పంటలతో పల్లె సీమలు కొత్త శోభను సంతరించుకోగా... జగనన్న తెచ్చిన నవరత్నాలతో ఈ సంక్రాంతి సరికొత్త కాంతులతో వర్ణ శోభితం అయింది. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ వి. విజయ సాయి రెడ్డి.'' అంటూ ట్విట్ చేశారు.
ఈ ట్విట్ చుసిన నెటిజన్లు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు విజయ సాయి రెడ్డి సర్ అని ట్విట్ చేస్తూ ట్విట్స్ ని వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో నెటిజన్ స్పందిస్తూ.. భోగి భాగ్యాలతో సంక్రాంతి శుభాకాంక్షలతో కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.. విజయసాయి రెడ్డి గారు అంటూ ట్విట్ చేశారు. దీంతో ఈ ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వరుణ దేవుని కరుణతో నదులు, వాగులు పొంగిపొరలగా...
— Vijayasai reddy v (@VSReddy_MP) January 15, 2020
పాడి పంటలతో పల్లె సీమలు కొత్త శోభను సంతరించుకోగా...
జగనన్న తెచ్చిన నవరత్నాలతో ఈ సంక్రాంతి సరికొత్త కాంతులతో వర్ణ శోభితం అయింది.
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
మీ
వి. విజయ సాయి రెడ్డి. pic.twitter.com/hdMe460w8P