దేశ ప్రజలకు కేంద్రంలో రెండోవ సారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ షాక్ ల మీద షాక్ లిస్టునే ఉన్నారు. ౩౭౦ జీ ఓ అమలు మొదలు వరుసగా ఇటు ప్రజలకు, అటు రాజకీయ పక్షాలకు షాక్లో ఇస్తూనే ఉన్నారు. ఈ పరిణామాల పరం పరలోనే మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కమలనాధులు మొదటి ముంచి రెండు వేల నోటుకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా కొత్తగా చలామణి అవుతున్న రెండు వేల రూపాయల నోటును రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. నోట్ట రద్దు తరువాత చలామణిలోకి వచ్చిన పెద్ద నోటు రూ.2వేల నోటుపై తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ నోట్లను చెక్ పెట్టేందుకంటూ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి నరేంద్ర మోదీ సర్కార్ ఆ తరువాత అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లతో రూ.2వేల నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే రూ.2వేల నోట్లు కాపీ కొట్టడానికి ఈజీగా, భద్రతా డొల్లతనంతో నిండి ఉన్నాయని తాజాగా తేలింది. దేశంలో హల్ చల్ చేస్తున్న నకిలీనోట్లలో సగానికిపైగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని, తాజా రికార్డుల ద్వారా తెలుస్తోంది.
ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) అందించిన డేటా ప్రకారం పీఎం నరేంద్ర మోదీ డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత 56 శాతం రూ .2 వేల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ శాతం రూ.2వేల నోట్లు ఉన్నాయని ఈ డేటా వెల్లడించింది. అంతేకాదు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో నకిలీ కరెన్సీపట్టుబడి, గుజరాత్ ఫేక్ కరెన్సీ అడ్డాగా మారిందని డేటా ద్వారా తెలుస్తోది. కాగా 2016, నవంబర్ 8న రూ .1000, రూ .500 నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన ప్రధాని మోదీ, అవినీతి, నకిలీ నోట్లు, నల్లధనాన్ని నిరోధించేందుకు తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. భారతదేశంలో నకిలీ కరెన్సీపై తాముఈ చేపట్టిన ఈ మహాయజ్ఞంలో ప్రజలకు తమకు సహకరించాలనీ కోరిన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లతో రూ.2వేల నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే రూ.2వేల నోట్లు కాపీ కొట్టడానికి ఈజీగా, భద్రతా డొల్లతనంతో నిండి ఉన్నాయని తాజాగా తేలింది.
దేశంలో హల్ చల్ చేస్తున్న నకిలీనోట్లలో సగానికిపైగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని, తాజా రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) అందించిన డేటా ప్రకారం పీఎం నరేంద్ర మోదీ డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత 56 శాతం రూ .2 వేల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ శాతం రూ.2వేల నోట్లు ఉన్నాయని ఈ డేటా వెల్లడించింది. అంతేకాదు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో నకిలీ కరెన్సీపట్టుబడి, గుజరాత్ ఫేక్ కరెన్సీ అడ్డాగా మారిందని డేటా ద్వారా తెలుస్తోది. కాగా 2016, నవంబర్ 8న రూ .1000, రూ .500 నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన ప్రధాని మోదీ, అవినీతి, నకిలీ నోట్లు, నల్లధనాన్ని నిరోధించేందుకు తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. భారతదేశంలో నకిలీ కరెన్సీపై తాముఈ చేపట్టిన ఈ మహాయజ్ఞంలో ప్రజలకు తమకు సహకరించాలనీ కోరిన సంగతి తెలిసిందే.