టాలీవుడ్ స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబంలో విషాదం నెలకొంది. దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృవియోగం జరిగింది. దర్శకుడు బోయపాటి శ్రీను మాతృమూర్తి సీతారామమ్మ నేడు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న బోయపాటి మాతృమూర్తి సీతారావమ్మ ఈరోజు సాయంత్రం 07:22 గంటలకు తుది శ్వాస విడిచారు. కాగా  బోయపాటి తల్లి సీతారావమ్మ వయసు 80 సంవత్సరాలు. గుంటూరు జిల్లా పెదకాకాని ఆమె స్వగ్రామం లో మరణించారు దర్శకుడు బోయపాటి శ్రీను మాతృమూర్తి సీతారావమ్మ. కాగా ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు బోయపాటి కుటుంబంతో సహా పెదకాకాని చేరుకున్నట్లు సమాచారం. 

 

 

 దర్శకుడు బోయపాటి శ్రీను తల్లి సీతారావమ్మ మరణంతో... బోయపాటి శ్రీను స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సీతారామరావమ్మా  మరణంతో దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కాగా బోయపాటి శ్రీనుకు మాతృవియోగం కలగడంతో... పలువురు బోయపాటి శ్రీనుకి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా సీతారావమ్మ అంత్యక్రియలకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 

 అయితే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో సినిమా చిత్రీకరణలో ఉన్న బోయపాటి... తల్లి మరణవార్తతో విషాదంలో మునిగిపోయారు. తల్లి మరణ వార్త విని వెంటనే స్వగ్రామానికి బయలుదేరారు దర్శకుడు బోయపాటి. కాగా  దర్శకుడు బోయపాటి శ్రీను తల్లి సీతారావమ్మ అంత్యక్రియలు స్వగ్రామం లో జరగనున్నాయి. కాగా బంధుమిత్రులు అందరూ వచ్చిన తర్వాత బోయపాటి శ్రీను తల్లి  సీతారావమ్మ అంత్యక్రియలు మొదలుకానున్నాయి. సీతారావమ్మ  మరణంతో  గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

 

 

 

 ఇకపోతే ప్రస్తుతం బోయపాటి నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో మూడోసారి ఈ సినిమా రాబోతుంది. కాగా ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను తల్లి సీతారావమ్మ మరణించడంతో.. దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న... చిత్రం షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: