విజయసాయి రెడ్డి ఎప్పుడు మాట్లాడిన అది ఖచ్చితంగా ప్రతిపక్ష నేతల గుండెల్లో గుచ్చుకుంటుంది. ప్రతిపక్షాలు వణికిపోయేలా విజయసాయి రెడ్డి మాట్లాడుతారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి.. వైసీపీ పార్టీని ఏ ఒక్కరు ఒక్క మాట అన్న కూడా ప్రతిపక్షాలకు ట్విట్టర్ వేధికగా వారికీ బుద్ది వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.    

 

ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని, అతని సుపుత్రుడు నారా లోకేష్ ని, దత్తపుత్రుడు అని పిలవబడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. 

 

వారిని ఉద్దేశిస్తూ విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడు పచ్చ మీడియా అనే ‘కీలు గుర్రం’ ఎక్కి స్వారీ చేస్తున్నారు. రివ్వున ఎగిరినట్టు కలల్లో తేలిపోతున్నారు. పరమ  అవమానకరంగా పరాజయం పాలై ఆరు నెలలు తిరగక ముందే చిటెకలు వేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎవరైనా చెప్పండయ్యా. వెకిలి చేష్టలతో పరువు తీసుకోవద్దని.'' అంటూ ట్విట్ చేశారు. 

 

దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. పరమ అవమానకరంగా పరాజయం పాలైన ఆరు నెలలకె చిటెకలు వేసి ప్రజలు నవ్వుకునేలా చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేసారు విజయసాయి రెడ్డి. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: